అన్నవరం క్షేత్రానికి 200 మంది భక్తుల పాదయాత్ర
జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పరిసర గ్రామాల నుంచి సుమారు 200 మంది భక్తులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంస్థ కన్వీనర్ వరదా సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులు, బాలలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు....







