News

News

కర్ణాటకలో ఉగ్రవాది అరెస్ట్‌ పాక్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు

కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సొహైల్‌(20) ఉపాధి కోసం హరిహరకు వచ్చి పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. ఇతడు ఇన్‌స్టా్రగామ్‌ ద్వారా పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు...
News

శాకాహార నగరంగా మారే దిశగా వారణాసి కీలక నిర్ణయం

వారణాసి: సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన కాశీ (వారణాసి) త్వరలో శాకాహార నగరంగా మారనుంది. నగర పవిత్రత, పరిశుభ్రత పరిరక్షణ లక్ష్యంగా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నగర పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలించాలని...
News

డెన్మార్క్‌లో మసీదుల నుంచి వినిపించే అజాన్‌పై నిషేధం యోచన

డెన్మార్క్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా మసీదుల నుంచి బహిరంగంగా వినిపించే ఇస్లామిక్ ప్రార్థన పిలుపు 'అజాన్'పై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించకుండా దీనిని ఏ...
News

అయోధ్య శేషావతార ఆలయ ధ్వజారోహణం..

అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 4,000 మంది భక్తులు హాజరయ్యారు....
News

వృద్ధులకు సేవ చేయడం పవిత్రమైన బాధ్యత : భయ్యాజీ జోషి

కుటుంబాల్లో వున్న వృద్ధులకు సేవ చేయడం అనేది కేవలం సేవ కాదని, అదో పవిత్రమైన బాధ్యత అని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. అలాగే ఆరెస్సెస్ కి చెందిన వృద్ధ ప్రచారకుల పట్ల బాధ్యతాయుతమైన, ఆప్యాయతతో...
News

బెంగళూరు వేదికగా అఖిల భారతీయ సమావేశాలు

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ లో భారతీయ శిక్షా మండలి అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులు పాల్గొన్నారు. రాబోయే కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల...
News

కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా

ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి నాలుగు దశాబ్దాల గడిచిన తర్వాత తొలిసారి.. 329 మంది ప్రాణాలను...
News

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం..

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇటీవల టీటీడీ ఈవో ఎం....
1 31 32 33 34 35 3,007
Page 33 of 3007