News

News

60 ఏళ్ల అమ్మను కావడిలో మోస్తూ కన్వర్ యాత్ర చేస్తున్న కుమారుడు

సహరన్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్): భక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవానికి ప్రతీకగా నిలిచే ఓ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పవిత్ర కన్వర్ యాత్రలో ఓ వ్యక్తి తన 60 ఏళ్ల తల్లిని కావడిలో కూర్చోబెట్టి భుజాలపై మోస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు. కాషాయ వస్త్రాలతో శివభక్తుల...
News

హిందూ దేవుళ్లపై అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు

సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై, అలాగే సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు సైబర్ సెల్ డీజీ రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం...
News

అయోధ్య నిధుల కేసులో సాధువుల ప్రమేయం లేదు: సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో సాధువులు, సంతులకు ఎలాంటి ప్రమేయం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఇదే విషయం వెల్లడైందని...
News

రాజమహేంద్రవరంలో గ్రామ వికాస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

రాజమహేంద్రవరం : గ్రామాభివృద్ధియే దేశాభివృద్ధికి పునాది అనే లక్ష్యంతో గ్రామాల సర్వాంగీణ అభివృద్ధి, ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం గ్రామ వికాస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంయోజక్ శ్రీ తిరుపతయ్య తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి ధ్యాన...
ArticlesNews

తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన స్వదేశీ ఉద్యమం

( 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభం ) విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలనే భావన 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో బలం పుంజుకుంది. మొగలుల నుంచి భారతదేశ పరిపాలనను గుంజుకున్న బ్రిటిషర్ల అరాచకాలు, అక్రమాలపై దేశ ప్రజల్లో వ్యతిరేకత...
News

పాక్ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాల కేసు.. హమీమ్, అర్పిత అరెస్టులతో కొత్త విషయాలు వెలుగులోకి

కొల్‌కతా: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టైన హమీమ్ మోండల్, అర్పితా సర్కార్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) తెలిపింది. విచారణలో వీరి కార్యకలాపాలకు సంబంధించి పలు అంశాలు...
News

అమరావతి పచ్చదనానికిడ్రోన్లతో 3 లక్షల విత్తన బంతుల చల్లింపు

రాజధాని అమరావతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.  మూడు లక్షల విత్తన బంతులను (సీడ్ బాల్స్) డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో వెదజల్లింది....
News

I.I.M.U.N. లో మోహన్ భాగవత్ యువకులతో మాట్లాడటం ఇదే ప్రథమమా?

ముంబై వేదికగా దాదాపు 2 వేల మంది జెన్ జెడ్ మరియు జెన్ ఆల్ఫా విద్యార్థులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సంభాషించనున్నారు. దీనిపై వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో...
1 31 32 33 34 35 3,084
Page 33 of 3084