జాతీయ స్థాయిలో ఆంధ్రా పంచాయితీలకు ఐదు పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాకు చెందిన 'శృంగవరం' గ్రామం సుపరిపాలన...







