News

News

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర్

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై ఆసక్తి.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర న్యూయార్క్‌లో ఆగస్టు 29న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమంపై చర్చ జరుగుతోంది. ప్రముఖ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని తెలిపారు. ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేయడం విషయంలో నగర అధికారాలపై స్పష్టత లేదని మేయర్ వ్యాఖ్యానించడం ద్వారా, కార్యక్రమం కొనసాగేందుకు చట్టపరమైన అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వబోనని మామ్దాని చెప్పారు. భారతీయ అమెరికన్‌గా తనకు భారతదేశం బహుళత్వం, లౌకిక విలువలకు ప్రతీకగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, భారతీయ సంస్కృతి,...
ArticlesNews

పాశ్చాత్య ప్రపంచానికి ‘వసుధైవ కుటుంబకం’ సందేశం

న్యూయార్క్, టొరంటో, లండన్ పర్యటనల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆలోచన ఏమిటి? ఒక భావజాలాన్ని, ఒక సంస్థను, ఒక నాయకుడిని విమర్శించేందుకు అనేక మార్గాలు ఉంటాయి. ఆరోపణలు చేయడం, విశ్వసనీయతను ప్రశ్నించడం, ప్రత్యర్థి సిద్ధాంతాన్ని ఎగతాళి చేయడం వంటి...
ArticlesNews

మనుస్మృతి వివాదం: ‘రక్షణ’ను బానిసత్వంగా చిత్రీకరించే రాజకీయ కుట్ర

  ఇటీవల మహారాష్ట్రలోని పుణె వేదికగా జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ "సనాతన సంప్రదాయంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు" అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి....
ArticlesNews

13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

విద్యార్థుల్లో నైతికవిలువలు, ఆధ్యాత్మికతనుపెంపొందించడమే “సద్గమయ” లక్ష్యం

విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటు సనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే “సద్గమయ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్...
News

ముంబైలో హిందువులను మతమార్పిడికి క్రైస్తవ కుట్ర.. ముగ్గురిని పోలీసులకు అప్పగింత

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కండివాలి ప్రాంతంలో మతమార్పిడికి ప్రయత్నించడం  కలకలం రేపుతున్నాయి. హిందూ దేవతలను అవమానిస్తూ, డబ్బు ఆశ చూపి క్రైస్తవ మతంలోకి మారాలని ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని స్థానిక హిందూ యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు స్థానిక...
News

గుజరాత్‌లో గర్భిణీ హిందూ మహిళపై అత్యాచారం.. నలుగురు ముస్లింలపై కేసు నమోదు

పాలన్‌పూర్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో గర్భిణీ హిందూ మహిళ చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. తనను నలుగురు వ్యక్తులు పలుమార్లు లైంగికంగా వేధించి, అత్యాచారానికి పాల్పడ్డారని, వ్యక్తిగత వీడియోలతో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేశారని, మతం మార్చుకునేలా ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది....
News

గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్ల దాడి.. చేసిన షేర్ ఖాన్ అరెస్ట్

ముంబైలో గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. మజ్‌గావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల దానిష్ షేర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మజ్‌గావ్‌లోని కాంటినెంటల్ హైట్స్ భవనం వద్ద గణేశుడి...
1 30 31 32 33 34 3,122
Page 32 of 3122