ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి
రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రైతులు సాగు చేయాల్సిన పంటలు, అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించి వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ఆ శాఖ...







