హలాల్ మాంసం విక్రయంపై పశ్చిమ బెంగాల్లో ఆందోళన.. మెనూలో స్పష్టత కోరిన బీజేపీ కార్యకర్తలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఒక రెస్టారెంట్లో కేవలం హలాల్ మాంసం మాత్రమే వడ్డిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మెనూలో మాంసం రకాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారని వారు ఆరోపించారు. జాతీయ రహదారి-12పై భట్జంగ్లా...







