News

News

కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు

జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంతో మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. కశ్మీరీ...
News

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..

పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించేందుకు తగిన వాస్తవ లేదా...
News

భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?

భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5 బిలియన్) ఏళ్ల నాటి సూక్ష్మజీవుల అవశేషాలు (మైక్రోబియల్ మ్యాట్స్) లభ్యమైనట్లు పరిశోధకులు వెల్లడించారు....
News

పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన

పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం ప్రారంభించింది. గురుద్వారాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు: "పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా...
News

స్వామి లక్ష్మణానంద శత జయంతి వేడుకలు ప్రారంభం

భువనేశ్వర్ : మత ఛాందసుల చేతిలో ఘోరంగా హత్యకు గురైన స్వామి లక్ష్మణానంద శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన జన్మస్థలమైన గురుజంగ్ కేంద్రంగా ఇవి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం మోహన్ చరణ్ మాంఝీ, అసెంబ్లీ స్పీకర్ సురమ పధి,...
News

పాక్‌ సైన్యంపై సొంత దేశంలోనే విమర్శలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్‌ రెహమాన్‌

పాకిస్థాన్‌ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్‌ను ఉద్దేశించి అప్పటి పాక్‌ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జమైత్‌ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్‌) అధినేత మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌ ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌పై పరోక్షంగా విమర్శలు...
News

లవ్ జీహద్ బాధితురాలు.. ఇస్లాం మతోన్మాదానికి బలైన సౌజన్య రాసిన సూసైడ్ లెటర్..

రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పిఠాపురం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ లెటర్‌ వెలుగులోకి వచ్చింది. ‘సాధిక్’ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు..? శారీరకంగా, మానసికంగా ఎలా చిత్రహింసలకు గురిచేశాడు..? భర్తను...
News

అయోధ్యలో చేపల విందుపై వివాదం.. శ్రావణ మాసంలో ఇదేం పని అంటూ సాధువుల ఆగ్రహం

అయోధ్య: పవిత్ర శ్రావణ మాసంలో అయోధ్యలో చేపల విందు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ అయోధ్య పర్యటన సందర్భంగా నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో అతిథుల కోసం చేపల వంటకాలు సిద్ధం చేయడంపై కొందరు సాధువులు,...
1 33 34 35 36 37 3,122
Page 35 of 3122