News

News

సాంగ్లీలో మత ఛాందసుల వేధింపులు.. గ్రామం విడిచిపెట్టేందుకు సిద్ధమైన 10 హిందూ కుటుంబాలు

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బిసూర్ గ్రామంలో వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ పది హిందూ కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాల కథనం ప్రకారం, గ్రామంలోని మసీదుకు ఇతర జిల్లాలు, ఇతర...
News

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు స్థిరమైన ఆదాయం..

ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు...
News

మాహ్రంగ్ బలోచ్ ఖైదుపై తీవ్రంగా స్పందించిన బలోచ్ సంస్థలు

పాకిస్తాన్ లోని ఒక తీవ్రవాద నిరోధక కోర్టు (ATC) ప్రముఖ బలోచ్ సామాజిక కార్యకర్త డాక్టర్ మాహ్రంగ్ బలోచ్ సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు బలూచిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పలు...
ArticlesNews

బస్తర్ మారుమూల ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం… బుద్రి తాటి విజయ ప్రస్థానం

పేదరికం, ఏకాంతం, నక్సల్స్ హింస వంటివి చాలా సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా వుండిపోయింది బస్తర్. దట్టమైన అడవుల్లో చాలా మంది పేదలు వుండిపోతున్నారు. విద్య, వైద్యం కూడా సరిగ్గా అందడం లేదు. ఈ విషయాలన్నీ ఓ సాధారణ మహిళను విపరీతంగా కలిచివేసింది....
News

దేవతలు, ‘భారత్ మాత’ లేదా రాజకీయ అమరవీరుల పేర్లతో ప్రమాణం చేయరాదు : కేరళ హైకోర్టు

తిరువనంతపురం: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టంలో నిర్దేశించిన ప్రమాణ స్వీకార పదజాలాన్ని యథాతథంగా అనుసరించాలని, దేవతలు, 'భారత్ మాత', సంస్థలు, రాజకీయ అమరవీరులు లేదా ఇతర వ్యక్తుల పేర్లను ప్రమాణంలో చేర్చడం చట్టబద్ధం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది....
ArticlesNews

ప్రకృతి రక్షణలో భారతీయ మహిళ

భారతీయ మహిళలు మన ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే, ఆధునిక సాంకేతికతతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆశయాలను నిజం చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం మొదట వీరిపైనే పడుతున్నా, వీరు కేవలం బాధితులుగా మిగిలిపోకుండా పర్యావరణ ఉద్యమాలకు, హరిత మార్పులకు నాయకత్వం వహిస్తున్నారు....
News

NCERT పాఠ్యపుస్తకాల్లో మరాఠా సామ్రాజ్య చరిత్రను పునరుద్ధరించాలి : కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి

ముంబై: 8వ తరగతి NCERT సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం నుంచి తొలగించబడిన మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన మ్యాప్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రక అంశాలను తిరిగి చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు...
News

వెలుగులోకి ‘జంబూద్వీపం’ అరుదైన పటం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జ్ఞాన భారతం మిషన్' కింద మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలో చరిత్ర, ప్రాచీన భారతీయ జ్ఞాన నిధి అసాధారణ రీతిలో వెలుగులోకి వస్తోంది. జిల్లాలోనివిభిన్న ప్రాచీన దేవాలయాలు, గ్రంథాలయాలు, వ్యక్తిగత సేకరణల నుండి శతాబ్దాల నాటి...
1 26 27 28 29 30 3,007
Page 28 of 3007