బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన మూడో వివాహం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి నితేశ్...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని చిన్మయ మిషన్ కేంద్రంలో ఆదివారం బాలవిహార్ శిక్షణ శిబిరం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటలు, పాటలతో పాటు...
పాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను...
మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), పోలీసులు కలిసి ఒక పెద్ద ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. మన దేశంలో పూర్తిగా నిషేధించిన పాకిస్తానీ...
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ (NMO) ఢిల్లీ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్-23 పార్కులో ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు....