పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పాకిస్థాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా,...







