సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో కేంద్రీయ సంస్కృత...






