News

News

సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో  కేంద్రీయ సంస్కృత...
News

భక్తులిచ్చే ప్రతిపైసా హుండీకే : సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న బంకె బిహారీ ఆలయంలో భక్తులు ఇస్తున్న విరాళాలు దారి మళ్లడంపై సుప్రీంకోర్టు మండిపడింది. విరాళాల చోరీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని పాలకమండలికి స్పష్టం చేసింది. 'భక్తులిచ్చే ప్రతి పైసా హుండీకే చేరాలి. ఆన్ లైన్ ద్వారా సమకూరే నిధులు...
News

పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది

ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాదిక్ అనే వ్యక్తి పెట్టిన చిత్రహింసలు, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా, వారిలో 13 ఏళ్ల బాలుడు...
News

పొలంలో బయటపడ్డ పురాతన నాగపడగ రాళ్లు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరమణకు చెందిన పొలంలో ఈ రాళ్లు బయటపడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల వెంకటరమణ ఎక్స్‌కవేటర్‌ సాయంతో...
ArticlesNews

విస్తరించే బంధాల రక్షాబందన్

నేడు రక్షాబంధన్ ఉత్సవం సంపూర్ణ భారతదేశంలో కనిపిస్తోంది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీ కట్టడం అనే సంప్రదాయం విస్తృతమైంది. మన సాంస్కృతిక కార్యక్రమం భారత దేశవ్యాప్తంగా జరుగుతోందని సంస్కృతి గురించి ఆలోచించేవారందరికీ ఆనందం కలుగుతుంది. కానీ, దీనిని బాహ్యంగా కనిపించే చర్యగా పరిగణించడం...
News

మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!

రక్షాబంధన్ పర్వదినానికి, శ్రీకృష్ణుని జన్మభూమి అయిన మథుర-బృందావనాలకు యుగాల నాటి విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కాకుండా, సాక్షాత్తు భగవంతుడినే తమ తోబుట్టువుగా భావించి పూజించే అపురూప సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి దేశవిదేశాల నుంచి వచ్చే రాఖీలు, మథుర విశ్రామ్ ఘాట్‌లో యమునా నదీ స్నానాలు ఈ పవిత్ర బంధాన్ని చాటిచెబుతాయి. బాంకే బిహారీకి వెల్లువెత్తే రాఖీలు, భక్తుల లేఖలు బృందావనంలోని ప్రముఖ ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి రక్షాబంధన్ వేళ దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు, యువతులు పోస్టు ద్వారా రాఖీలు పంపుతుంటారు. సొంత అన్నదమ్ములు లేనివారే కాకుండా, శ్రీకృష్ణుడిని తమ ఆపద్బాంధవుడైన సోదరుడిగా భావించే భక్తులు ఈ సంప్రదాయాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. రాఖీలతో పాటు తమ కష్టసుఖాలు, కుటుంబ క్షేమం,...
ArticlesNews

జీవితంలోని నాలుగు దశలు.. మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దే సంస్కార మార్గం

స్వర్ణపీఠమైనా సరే నాలుగు కోళ్లు లేనిదే నిలవదు. అలాగే మానవుడు పరమపదాన్ని చేరాలంటే బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే నాలుగు జీవన దశలను దాటక తప్పదు. ప్రతి దశకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో దశలో పొందే అనుభవాలు, సంస్కారాలు,...
News

బ్రిటన్‌లో తీవ్ర కరువు.. వుజూ సమయంలో నీటిని వృథా చేయొద్దంటూ ముస్లింలకు సూచన

  లండన్: బ్రిటన్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, నీటి సరఫరా సంస్థలు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మసీదుల్లో ప్రార్థనలకు ముందు ముస్లింలు నిర్వహించే వుజూ (ఆచార శుద్ధి) సమయంలో...
1 28 29 30 31 32 3,122
Page 30 of 3122