శ్రీశైలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం
శ్రీశైలం క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది, శివసేవకులు...







