ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై సమీక్ష
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో శీనా నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన...







