బెంగళూరులో ఈద్ ఊరేగింపు వేళ ఉద్రిక్తత.. కార్యాలయం వద్ద ఘర్షణ
బెంగళూరు: ఈద్ ఊరేగింపు సందర్భంగా బెంగళూరులోని బసవనగుడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఆర్ రోడ్డులో ఉన్న హిందూ కార్యకర్త పునీత్ కెరెహళ్లికి చెందిన ‘రాష్ట్ర రక్షణ పడే’ కార్యాలయం వద్ద ఊరేగింపు సమయంలో అభ్యంతరకర నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఇరువర్గాల మధ్య...






