News

News

రామ మందిర విరాళాల్లో అవినీతి లేదన్న ప్రభుత్వ వర్గాలు.. రూ.3,300 కోట్లకు పూర్తి లెక్కలు

అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.3,300 కోట్ల విరాళాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశాయి. మొత్తం నిధులకు స్వతంత్ర ఆడిటర్లు పూర్తిస్థాయిలో లెక్కలు పరిశీలించి ధ్రువీకరించారని వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాల...
News

మదర్సాల్లో ‘వందేమాతరం’, ‘జనగణమన’ తప్పనిసరి చేయాలి

హైదరాబాద్: మదర్సాల్లో జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని బీజేపీ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో పాటు, ఆధునిక విద్యకు ప్రాధాన్యం కల్పించేలా ఆంగ్ల విద్యను కూడా మదర్సాల్లో ప్రవేశపెట్టాలని...
News

తిరుపతిలో “తాళపత్ర గ్రంథాల సంరక్షణ” అంశంపై జాతీయ సదస్సు

  తిరుపతి : దేశంలో ఇంకా వెలుగులోకి రాని, ప్రచారంలో లేని తాళపత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయని, వాటిని గుర్తించి సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి తెలిపారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ,...
News

మసీదు కమిటీ ఫత్వాతో వివాహం రద్దు కాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

భోపాల్: వివాహ బంధాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థ, కమిటీ లేదా సెమినరీకి లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహం రద్దయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన ప్రక్రియను...
News

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..

భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది . ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్...
News

సీలేరు అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌తో 20 వేల విత్తన బంతుల వెదజల్లింపు

అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని అల్లూరి సీతారామరాజు జిల్లా  సీలేరు రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు తెలిపారు. సీలేరు అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  రం డ్రోన్ సాయంతో...
News

లష్కరే తొయిబాకు భారీ నష్టం? నాలుగేళ్లలో 30 మందికి పైగా సభ్యులు హతం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT)కు చెందిన పలువురు సభ్యులు గత కొన్నేళ్లలో హతమైనట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన...
News

జాతీయవాదానికి దక్కుతున్న ఆమోదానికి సంకేతం : సునీల్ అంబేకర్

"వందేమాతరం", "భారత్ మాతా కీ జై" వంటి దేశభక్తి నినాదాలకు లభిస్తున్న ప్రజాదరణ.. ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పుకు నిదర్శనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జాతీయవాద...
1 25 26 27 28 29 3,084
Page 27 of 3084