రామ మందిర విరాళాల్లో అవినీతి లేదన్న ప్రభుత్వ వర్గాలు.. రూ.3,300 కోట్లకు పూర్తి లెక్కలు
అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.3,300 కోట్ల విరాళాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశాయి. మొత్తం నిధులకు స్వతంత్ర ఆడిటర్లు పూర్తిస్థాయిలో లెక్కలు పరిశీలించి ధ్రువీకరించారని వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాల...







