News

News

బెంగళూరులో ఈద్‌ ఊరేగింపు వేళ ఉద్రిక్తత.. కార్యాలయం వద్ద ఘర్షణ

బెంగళూరు: ఈద్‌ ఊరేగింపు సందర్భంగా బెంగళూరులోని బసవనగుడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఆర్‌ రోడ్డులో ఉన్న హిందూ కార్యకర్త పునీత్‌ కెరెహళ్లికి చెందిన ‘రాష్ట్ర రక్షణ పడే’ కార్యాలయం వద్ద ఊరేగింపు సమయంలో అభ్యంతరకర నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఇరువర్గాల మధ్య...
News

దిండీగఢ్‌ పుణ్యక్షేత్రంలో మాంసం తరలింపు ఆరోపణలు.. అభ్యంతరం చెప్పిన హిందువులపై ఘర్షణ

థానే: శ్రావణ మాసంలో భివండి తాలూకాలోని దిండీగఢ్‌ మహాదేవుని పుణ్యక్షేత్రంలోకి మాంసాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. పవిత్ర క్షేత్రంలోకి మాంసం తీసుకెళ్లడాన్ని కొందరు హిందూ యువకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు...
News

బాబు జమాల్ దర్గా వద్ద.. ‘గణపతి అవమానాన్ని సహించం’ అంటూ నిరసన

కొల్హాపూర్: ముంబైలోని మజ్గావ్ ప్రాంతంలో ‘మజ్గావ్చా మోర్యా’ గణేశ విగ్రహ ఊరేగింపు సందర్భంగా గుడ్లు విసిరిన ఘటనకు నిరసనగా కొల్హాపూర్‌లో హిందూ సమాజం మహా హారతి నిర్వహించింది. ఆగస్టు 26న బాబు జమాల్ దర్గా ప్రధాన ద్వారం వద్ద ఐక్య హిందూ...
News

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని హోమ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ...
News

ఎస్‌–400ల కోసం పాక్‌ వేగుల్ని నియమించింది!

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్‌లో భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా పనిచేసిందో విశ్రాంత ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ముఖ్యంగా భారత వాయుసేనకు అద్భుతమైన రక్షణ కవచంగా నిలిచిన ఎస్‌–400 వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్‌ ప్రత్యేక గూఢచారులు, స్లీపర్‌ సెల్‌ల...
News

హిందూ ఆలయం కూల్చివేతలో ఉత్సుకత.. చర్చి విషయంలో మాత్రం అలసత్వం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో కురుంబూర్ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న 200 ఏళ్ల నాటి ‘‘రైలాడి వినాయగర్’’ ఆలయ కూల్చివేతపై హిందూ మున్నణి తీవ్రంగా మండిపడింది. ఈ కూల్చివేతను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అదే ప్రాంతంలో మరో మతపరమైన నిర్మాణం కూడా వుందని, దానిని తొలగించడంలో రైల్వే అధికారులు వివక్షాపూరిత వైఖరిని అవలంబించారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌కి వినతి పత్రం కూడా సమర్పించారు. హిందూ ఆలయ కూల్చివేతకు బాధ్యులైన టి.ఎన్. ప్రమీల, ఇతర రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో డిమాండ్ చేశారు. వినాయగర్ ఆలయాన్ని అదే స్థలంలో తిరిగి నిర్మించాలని కూడా ఆ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని మురుగన్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు హిందూ మున్నాని తెలిపింది. రైల్వే...
News

‘‘జై జగన్నాథ్’’ యానిమేటెడ్ మూవీపై శంకరాచార్య తీవ్ర అభ్యంతరం

‘‘జై జగన్నాథ్’’ పేరుతో ప్రతిపాదించిన యానిమేటెడ్ చిత్రం, సీరియల్ విషయంలో కొత్త వివాదం రేగింది. మహాప్రభు జగన్నాథుడిని చిత్రీకరించిన తీరుపై పూరీ గోవర్ధన్ మఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీని...
News

ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని దర్శించాలి : మోహన్ భగవత్

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈస్ట్ విలేజ్ ఉన్న 'భక్తి సెంటర్'లో ఇస్కాన్ (ISKCON) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం ప్రపంచాన్ని శ్రీకృష్ణుని స్వరూపంగా...
1 25 26 27 28 29 3,122
Page 27 of 3122