News

News

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌

కొత్త మార్గదర్శకాలు హైకోర్టు జారీ ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు...
News

హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. బుధవారం ప్రకటించిన అవార్డుల్లో అన్ని విభాగాల్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల్లో గుర్జీత్‌ కౌర్‌ నిలిచారు. ఉత్తమ గోల్‌కీపర్లుగా వెటరన్‌ ఆటగాడు శ్రీజేష్‌(పురుషుల),...
News

పాకిస్తాన్‌లో భారీ భూకంపం

20 మంది మృతి, వందలాది మందికి గాయాలు లాహోర్‌: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా...
News

ఫేస్‌బుక్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం

ఆ సంస్థ మాజీ ఉద్యోగి వెల్లడి న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌పై ఆ సంస్థ మాజీ డాటా సైంటిస్టు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. యువత ఆహారపు...
News

దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుల విషయం ముందడుగు వేసింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 11...
News

టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్‌ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్‌ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక...
News

దమ్ముంటే నా ముందుకు రండి… ముష్కరులకు కశ్మీరీ పండిట్‌ కుమార్తె సవాల్‌!

కశ్మీర్‌: ఇక్బాల్‌ పార్క్‌లోని బింద్రూ మెడికేట్‌ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్‌ అయిన లాల్‌ బింద్రూ(70)ను ఉగ్రవాదులు హతమార్చిన విషయం విదితమే. మక్కన్‌ లాల్‌ బింద్రూ చిన్న కుమార్తె డాక్టర్‌ శ్రద్ధా బింద్రూ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని చంపిన గుర్తు...
News

‘అక్షర రథయాత్ర’పై జిహాదీల గావుకేకలు!

ఆన్‌లైన్‌ వేదికగా జాతీయవాద ముస్లింపై విమర్శలు తిరువనంతపురం: కేరళలో జిహాదీల గావుకేకలు ఆగడం లేదు. ఏ కార్యక్రమమైనా ఏ మాత్రం వారికి నచ్చకపోయినా చిందులేయడం పరిపాటిగా మారింది. వివరాలివి. భారత స్వాతంత్య్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవంలో భాగంగా కేరళలో కేసరి వీక్లీ,...
1 2,545 2,546 2,547 2,548 2,549 3,038
Page 2547 of 3038