News

News

కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది...
News

మలేరియాకూ వ్యాక్సిన్‌!

జెనీవా: మలేరియాకూ వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మలేరియాకు తొలి టీకా. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను చూపించడంతో డబ్ల్యూహెచ్‌వో దానికి ఆమోదం తెలిపింది. ‘ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01 (మాస్క్విరిక్స్‌ బ్రాండ్‌...
News

మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది…

ముంబై: ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత...
News

తైవాన్‌పై డ్రా‘గన్‌’!

ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలను అండగా ఉండాలని కోరిన బాధిత దేశం తైపీ సిటీ: 2025 నాటికి తైవాన్‌ దీవుల్ని డ్రాగన్‌ దేశం ఆక్రమించే అవకాశాలు ఉన్నట్టు రక్షణ మంత్రి చియూ కూ చెంగ్‌ ఆందోళన చెందుతున్నారు. చైనా, తైవాన్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం...
News

పాకిస్తానే ఒక ఉగ్రవాది!

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశంలో భార‌త్ ఎదురుదాడి న్యూయార్క్‌: పాకిస్తానే ఒక ఉగ్రవాది... ప్రపంచంలో అతిపెద్ద నేరస్థ దేశం... మమ్మల్ని దాని బాధితుడిగా తయారుచేస్తోందని భారతదేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సెషన్‌ ఆరో కమిటీలో భారతదేశం కౌన్సిలర్‌/లీగల్‌...
News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...
News

1.77 లక్షల ఏళ్ల కిందటే భారత్‌లో మానవ మనుగడ

తాజా అధ్యయనంలో వెల్లడి రాజస్థాన్‌: అండాకార రాతి గొడ్డళ్ల వంటి పనిముట్లను ఉపయోగించిన ఆది మానవులు భారత్‌లో 1.77 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉన్నారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఆసియా వ్యాప్తంగా హోమో సెపియన్ల విస్తరణ చోటుచేసుకోవడానికి కాస్త ముందు...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు. Source: Organiser మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
1 2,544 2,545 2,546 2,547 2,548 3,038
Page 2546 of 3038