News

News

ఆఫ్ఘన్ – భారత్ స్నేహం చరిత్రాత్మకమైనది

ఐరాసలో జైశంకర్ వ్యాఖ్య ఐక్య‌రాజ్య‌స‌మితి: అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో...
ArticlesNews

ఆంధ్రా శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి

అది 1922 వ సంవత్సరం. ఆంగ్లేయుల పాలనా కాలం. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోరుతూ గుంటూరు జిల్లా పెదనందిపాడు కేంద్రంగా పన్ను నిరాకరణ ఉద్యమం గ్రామ గ్రామాన జరుగుతున్న రోజులవి. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామం. గ్రామానికి జిల్లా...
News

‘పండోరా పేపర్స్‌’తో కలకలం!

న్యూఢిల్లీ: 2016.. ‘పనామా పేపర్స్‌’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎంతో మందికి సంబంధించిన రహస్య ఆర్ధిక లావాదేవీలను బయటపెట్టారు. తాజాగా ‘పండోరా పేపర్స్‌’ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ‘పండోరా పేపర్స్‌’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల...
News

క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు

ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 15 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు...
News

సాగు చట్టాలపై స్టే ఇచ్చాక ఇంకా నిరసనలేమిటి?

రైతు సంఘాలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. పైగా, ఈ చట్టాల చెల్లుబాటు గురించి...
News

ఏపీలో దసరా ఉత్సవాలకు అనుమతి

అమరావతి: ఏపీ ప్రభుత్వం దసరా ఉత్సవాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి శ్రీనివాస్‌ కీలక ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు...
News

ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు!

ఎన్‌సీబీ ఆరోపణ ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై...
News

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం

సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే...
1 2,547 2,548 2,549 2,550 2,551 3,038
Page 2549 of 3038