News

News

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: ఆసియా మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభపడి 60 వేల పాయింట్ల ఎగువునకు చేరింది. అటు...
News

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో 5జీ సేవల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర...
News

భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్

ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్​ వేదికగా జరగనున్నట్టు...
News

విదేశీ ప్రయాణికులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకవేళ హోం క్వారంటైన్...
News

తిరుమల క్షేత్ర వృక్షంగా సంపంగి

తిరుప‌తి: తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగిని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సంప్రదాయ ఉద్యాన వనాలను తితిదే అభివృద్ధి చేస్తోంది. ఇందులో తిరుమల గురించి వివిధ పురాణాల్లో పేర్కొన్న విధంగా పూల...
News

జేకేలోని కుల్గాంలో ఎన్‌కౌంటర్‌

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది హతం కొనసాగుతున్న ఆపరేషన్‌ కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ మేరకు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా...
News

తిరుమల ఘాట్ రోడ్లపైకి భక్తులకు అనుమతి

తిరుప‌తి: వర్షం తగ్గడంతో తిరుమల ఘాట్‌ రోడ్లలో భక్తులను ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి అనుమతిస్తున్నట్టు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రెండు కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో...
News

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది...
1 2,507 2,508 2,509 2,510 2,511 3,038
Page 2509 of 3038