News

News

తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా టీ20

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీతో ప్రారంభం న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఇవి ప్రారంభమవుతాయి. జులై 29న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. టీ20ల రూపంలో...
News

అద‌న‌పు ఛార్జీలుండ‌వ్‌!

ప్రత్యేక రైళ్ళు రద్దు దేశంలో నడవనున్న సాధారణ రైళ్ళు తక్షణమే ఉత్తర్వులు అమలు న్యూఢిల్లీ: ప్రత్యేక రైళ్లు, వాటిపేరుతో వసూలు చేసే అధిక ఛార్జీలకు రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న...
News

ఢిల్లీకి కాలుష్యం పోటు!

వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి కాలుష్యం పోటు తగులుతోంది. తక్షణం అక్కడి ప్రజలు వాహనాల వినియోగం తగ్గించకుంటే ముప్పు తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం కావడంతో కాలుష్యంతో మిళితమైన పొగమంచు...
News

అమిత్‌ షా ఏపీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

నేడు రానున్న కేంద్ర హోం మంత్రి న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి షా చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో...
News

ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం

గోధుమల రవాణాకు అంగీకరించిన పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా న్యూఢిల్లీ ప్రతిపాదించిన గోధుమల రవాణా ప్రతిపాదనపై ఇస్లామాబాద్‌ సానుకూల దృక్పథాన్ని తీసుకుంటోందని, దానిని పరిశీలిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌...
News

మన భూభాగంలో చైనా గ్రామాలా? అవాస్తవం!

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుని గ్రామాలను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తోసిపుచ్చారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత దేశం అవగాహనకు వ్యతిరేకంగా ఎటువంటి అతిక్రమణలు...
News

ఆఫ్ఘనిస్థాన్‌ మసీదులో మళ్ళీ బాంబు పేలుడు

12 మందికి గాయాలు కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని మసీదులో మళ్ళీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ ఘర్‌ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాతో...
News

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం,...
1 2,506 2,507 2,508 2,509 2,510 3,038
Page 2508 of 3038