News

News

కర్ణాటకలో త్వరలో మత మార్పిడి నిరోధక చట్టం

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడి బెంగళూరు: కర్ణాటకలో త్వరలో మత మార్పిడి నిరోధక చట్టం రానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం తెలిపారు. ఈ మేరకు బొమ్మై విలేఖర్లతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలు రూపొందించిన...
News

‘కిమ్‌’ కనిపించడం లేదు!

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నెల రోజులకు పైగా బహిరంగంగా కనిపించడం లేదు. కిమ్‌ ఆరోగ్యం దెబ్బతిందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014 తర్వాత ఎక్కువ కాలం కిమ్‌ అదృశ్యం కావడం ఇదే. ఆ సమయంలో కిమ్‌...
News

మహారాష్ట్రలో హిందూ వ్యతిరేక అల్లర్లు

మసీదుపై దాడి చేశారంటూ తప్పుడు వార్తల వ్యాప్తి ముంబై: మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో నిన్న శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీ హిందూ వ్యతిరేక హింస చెలరేగింది. ముంబైకి చెందిన ఇస్లామిక్‌ సంస్థ రజా అకాడమీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. త్రిపుర మతహింస...
News

మణిపూర్‌లో ఉగ్ర దాడి!

కల్నల్‌ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం! ఇంఫాల్‌: మణిపూర్‌లో ఘోరం జరిగిపోయింది. మానవ రూపంలో ఉన్న రాక్షసులు హత్యలకు తెగబడ్డారు. చురాచంద్‌పూర్‌ జిల్లాలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ మేరకు...
News

ఆంధ్రాలో కీచక పాస్టర్‌ అరెస్ట్‌!

కర్నూలు: తన చర్చికి వస్తున్న చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న కీచక పాస్టరును కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందిన సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి పాస్టర్‌ ఉప్పలపాటి రవీంద్ర ప్రసన్న కుమార్‌ అదే గ్రామంలో...
News

కేరళ దూరదర్శన్‌ ఆఫీసులో కామాంధులు!

మహిళల వాష్‌ రూమ్‌లో కెమెరాల ఏర్పాటు తిరువనంతపురం: కేరళ దూరదర్శన్‌ కేంద్రంలో కామాంధులు తయారయ్యారు. తిరువనంతపురంలోని దూరదర్శన్‌ కేంద్రంలో మహిళ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరా బయటపడడం కలకలం రేపుతోంది. ఆదివారం ఓ మహిళకు ఈ సీక్రెట్‌ కెమెరా దొరికింది. కేంద్రంలోని అధికారులు...
News

పబ్లిక్‌ ప్లేస్‌లో నమాజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఆ ప్రదేశంలో పేడ పిడకల ఎండవేత గురుగ్రామ్‌: గురుగ్రామ్‌ ప్రజలు శుక్రవారం తమ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌ చేయడంపై నిరసన కొనసాగిస్తున్నారు. స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ ఆపడానికి పోలీసులు నిరాకరించడంతో, కొంతమంది కార్యకర్తలు...
News

బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్

బీజాపూర్‌: ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను మావోయిస్టులు కిడ్నాప్‌​ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద...
1 2,505 2,506 2,507 2,508 2,509 3,038
Page 2507 of 3038