News

News

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌...
News

తీర రక్షణ దళం సాహసం… మునిగి పోతున్న ఓడలో 16 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్

భారత కోస్ట్ గార్డ్ బృందం సాహసంతో తమ సత్తా చాటారు. గురువారం అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ రవాణా ఓడ నుంచి16 సిబ్బందిని రక్షించినట్లు.. రాయగడ్ జిల్లా రేవ్‌దండా పోర్ట్ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో...
News

90 శాతం సమర్థత కలిగిన చౌక ధర స్వదేశీ టీకా……

భారత్‌లో అతితక్కువ ధర వ్యాక్సిన్‌ తయారికీ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బయోలాజికల్ ఈ ఫార్మా అభివృద్ధి చేసిన కార్బివాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే....
News

కరోనా మరో కొత్త రూపం… రష్యా లో వెలుగు చూసిన కొత్తరకం స్ట్రైయిన్..

విరివిగా రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటంతో ఈ వైరస్‌ను అదే నగరం పేరుతో...
News

భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త...
News

పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్

ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్‌ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌...
News

సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ – విజయ సాయి

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం భూములను కాపాడి తీరుతామని...
News

ప్రధానిని సైతం కదిలించిన కవిత

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు....
1 2,486 2,487 2,488 2,489 2,490 2,867
Page 2488 of 2867