News

News

2024 ప్రారంభం కల్లా భారత్‌లో స్వదేశీ 6జీ వ్యవస్థ

న్యూఢిల్లీ: త్వరలోనే భారత్‌లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం...
News

ఆసియా బ్యాంక్ నుంచి రుణం తీసుకోనున్న‌ భారత్

ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు వినియోగం న్యూఢిల్లీ: భారత్​లోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ఆసియా డెవ‌లప్​మెంట్​ బ్యాంక్​ నుంచి సుమారు 300 బిలియన్​ డాలర్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు...
News

తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు

తిరుప‌తి: తిరుమలలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించింది. తిరుమలలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్లతో పాటూ.. కొండపైన పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు...
News

భామినిలో కంప్యూటర్‌ కోర్సు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం

భామిని: గ్రామీణ వికాస్‌ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, ఘనసర గ్రామంలో కంప్యూటర్‌ కోర్సు సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ఉచితంగా కోర్సు అందిస్తున్నారు. మొదటి లాక్‌ డౌన్‌ తరువాత నుండి ఇప్పటి వరకు సుమారు 2సం.లలో...
News

వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

తిరుపతి: ఇక్కడి సేవా భారతి కార్యకర్తలు న్యూ ఇంద్రానగర్‌లోని వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, బ్రెడ్‌, బిస్కెట్స్‌, పాల ప్యాకెట్లు సుమారు మూడు వందల కుటుంబాలకు పంపించారు. అలాగే ఆర్‌.ఎస్‌.ఎస్‌ తిరుపతి జిల్లా కార్యకర్తలు కొండకోనల్లో ఏడు కిలోమీటర్లు నడిచి...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!

భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు... హిందూ...
News

భారత క్రికెటర్లు – హలాల్ మాంసం… బీసీసీఐ క్లారిటీ!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు అందించే ఆహారంలో ఎలాంటి రూపంలోనూ బీఫ్‌‌, పోర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని బీసీసీఐ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా తెలిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలాల్‌‌ మాంసంను బీసీసీఐ ప్రమోట్​...
1 2,485 2,486 2,487 2,488 2,489 3,036
Page 2487 of 3036