News

News

సారవంతమవుతున్న భారత్.. అందుబాటులోకి 6.24 కోట్ల ఎకరాల బంజరు… ఐక్యరాజ్యసమితిలో వెల్లడించిన ప్రధాని

ప్రపంచంలో నిస్సారమైన భూములు పెరిగిపోవడం వల్ల ఆహార, ఆరోగ్య భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ తెలిపారు. భూములు, భూ వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఈ లక్ష్య...
News

కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు… ప్రపంచ దేశాల ఒత్తిడితో సిద్థమైన డబ్ల్యూహెచ్వో… సహకరించాలని చైనాకు వినతి..

కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. వైరస్‌ మూలాలపై శోధన జరిగే సమయంలో చైనా నుంచి పూర్తి సహకారంతో పాటు పారదర్శకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న...
News

ప్రపంచ దేశాలతో స్నేహమే భారత్ ఉద్దేశం… జి7 సదస్సులో మోడీ

జీ 7తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో భారత్‌ స్నేహాన్నే కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నిరంకుశత్వం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా...
News

చైనాను అడ్డుకుందాం… పేద దేశాలను ఆదుకుందాం… జి 7 దేశాల తీర్మానం..

పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ (జీ7) దేశాలు తీర్మానించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మెరుగుపడటానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ...
ArticlesNews

చాపకింద నీరులా పాకుతున్న చైనా

చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్‌ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోబల్‌ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు,...
News

సంస్కార భారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు

సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో "బ్రహ్మ కడిగిన పాదము" పేరుతో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు నిర్వహింపబడుతున్నాయి. ఈ పోటీలు జూనియర్స్ (12 - 25 సం. వయస్సు వారు), సీనియర్స్ (26 - 40 సం.ల వయస్సు...
News

రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.499 కోట్ల బడ్జెట్

రాబోయే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా...
1 2,488 2,489 2,490 2,491 2,492 2,867
Page 2490 of 2867