News

News

వెబ్సైట్ నిర్వాహకులకు గో డాడీ షాకింగ్ న్యూస్!

వాషింగ్ట‌న్‌: వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గోడాడీ. కామ్ హ్యాక్ అయింది. దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని అంటున్నారు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. వెంటనే ఐటీ...
News

సత్యం ఎప్పుడూ గెలుస్తుంది… మన దేశ ధర్మమే సత్యం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ రాయ్‌పూర్‌: సత్యం ఎప్పుడూ గెలుస్తుంది... మన దేశ ధర్మమే సత్యం... ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠం చెప్పడానికే మనం భారత్‌లో పుట్టాం. మన శాఖ.. ఎవరి ఆరాధనా విధానాన్ని, ప్రావిన్స్‌, భాషను మార్చకుండా...
News

శాసన మండలి రద్దును వెనక్కి…

ఏపీ ప్రభుత్వ తీర్మానం విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో...
News

తుపాను బాధితులకు సేవాభార‌తి సాయం

నెల్లూరు: తుపాను వ‌ల్ల ఆంధ్ర‌ రాష్ట్రం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. వ‌రి, వాణిజ్య పంట‌లు నేల‌కొరిగిపోవ‌డంతో రైత‌న్న తీవ్ర ఆర్థిక న‌ష్టాల‌కు గుర‌య్యాడు. మ‌ట్టి ఇళ్ళు కూలిపోవ‌డం, ఇళ్ళ‌ల్లోకి వ‌ర‌ద నీరు వెళ్ళిపోవ‌డంతో సామాన్యులూ ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బాధితుల‌ను దాత‌లు...
News

అందుబాటులో ఇంటర్నెట్ సేవలు

అనుసంధాన రంగంలో పురోగతి ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగ రేటు న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతుండడంతో సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌...
News

ఉత్తరప్రదేశ్‌లోని హోర్డింగ్‌లపై భగవత్‌ ఫొటోతో వివాదం

ముజఫర్‌నగర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఫొటోను ప్రకటనల హోర్డింగ్‌లపై వినియోగించడంతో వివాదానికి దారి తీసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా చీఫ్‌ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్‌ ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో...
News

దేశ భద్రత కోసం వ్యక్తిగత సమాచారం తీసుకోవచ్చు

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల‌కు ఈ నిబంధన వర్తించదు న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేసీపీ) ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనం...
News

జనవరి నుంచి చిన్నారులకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్టు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్టు తెలిపాయి....
1 2,488 2,489 2,490 2,491 2,492 3,036
Page 2490 of 3036