News

News

5 వేల‌ మంది అమ్మాయిలను అమ్మేసిన బంగ్లా ముస్లిం!

బంగ్లాదేశ్ నుంచి భార‌త్‌కు అక్ర‌మ ర‌వాణా బాలిక‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి నెట్టివేత‌ ‘విజయ్ కుమార్’ పేరుతో ప‌ది పెళ్ళిళ్ళు, 100 మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ పేద ఇళ్ళే టార్గెట్‌, భ‌ర్త‌కు స‌హ‌క‌రించిన‌ భార్య‌ భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు భారీ సెక్స్...
News

తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…!

హిందువులు పూజించే పురాతన చెట్టు నరికివేత అసోంలోని కాచర్‌లో ఘటన నిందితులపై స్థానికుల ఫిర్యాదు గౌహతి: అసోం, కాచర్‌ జిల్లాలోని క్రైస్తవులకు మతపిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయినట్టుంది... కొద్ది రోజులుగా హిందువులనే లక్ష్యంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కటిగోరా ప్రాంతంలో హిందువులు...
News

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం పొడిగింపు

న్యూఢిల్లీ: రేషన్‌ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) గడువును మరో నాలుగు నెలలపాటు పొడిగించింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యానికి...
News

ఆంధ్ర-ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం

ఇచ్ఛాపురం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ నోటీసులు జారీ...
News

రాయలచెరువు కథనాన్ని శ్రీవారి ఆలయం ఫోటోతో ప్రచురించిన ఆంగ్ల పత్రిక

ఖండించిన తితిదే తిరుప‌తి: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన విడుద‌ల చేసింది....
News

పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి దేశంలోని అన్ని పెట్రోలు...
News

యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు

ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి ఐక్య‌రాజ్య‌స‌మితి: యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే...
News

దివాళా స్థితిలో పాక్‌ ప్రభుత్వం!

ప్రధాని ఇమ్రాన్‌ ఆందోళన ఇస్లామాబాద్‌: దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిస్థితుల్లో ఉన్నట్టు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం...
1 2,484 2,485 2,486 2,487 2,488 3,036
Page 2486 of 3036