News

News

నెల్లూరు, కడప జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చెజర్ల, సంగం, ఏయస్ పేట మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తుండగా..ఈ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండ‌గా, కడపలో తెల్లవారుజాము...
News

పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు

ప‌లాస‌: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటప‌డ్డారు. అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు...
News

మణిపూర్‌లో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి

మ‌ణిపూర్‌: ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ మణిపుర్​లో నిర్మిస్తోంది. జిరిబామ్‌-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఇది ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల...
News

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?

విచారణకు ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక...
News

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

బెంగ‌ళూరు: బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. విమానం దిగిన ఇద్ద‌రు దక్షిణ ఆఫ్రికా దేశ‌స్థుల‌కు టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్ల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో...
News

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే…

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో వ‌చ్చే నెల డిసెంబ‌ర్‌లో విశేష ఉత్స‌వాలు జ‌రగ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను దేవ‌స్థానం అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌రు 1 నుండి 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద...
News

‘గోద్రా’ దోషి మృతి

వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్​ ఇస్మాయిల్​ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల‌ 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్​ గోద్రాలో 2002లో జరిగిన రైలు...
News

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో...
1 2,481 2,482 2,483 2,484 2,485 3,036
Page 2483 of 3036