News

News

బిగ్‌బాస్‌లో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారు…

షోపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌ బ్యాన్‌ చేయాలంటూ రాజా సింగ్‌ డిమాండ్‌ భాగ్యనగరం: బిగ్‌బాస్‌ షోలో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బిగ్‌బాస్‌ గేమ్‌ షోను...
News

అల్లుడు దళితుడని మనవడిని `అదృశ్యం` చేసిన మార్క్సిస్టు నేత!

నాలుగేళ్ళ పోరాటం త‌ర్వాత త‌ల్లికి వ‌ద్ద‌కు బిడ్డ‌ బాధితురాలు ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థి విభాగం నాయ‌కురాలు తిరువనంతపురం: సీపీఎం విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు 23 ఏళ్ల అనుపమ ఎస్ చంద్రన్ తన బిడ్డను సొంతం చేసుకొనేందుకు నాలుగేళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది....
News

ముగ్గురు స్లీపర్‌ సెల్స్‌ అరెస్ట్‌

పాలీ: రెండు వేర్వేరు ఘటనల్లో, పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరు పాలీ, జైసల్మేర్‌కు చెందిన వారు. పాలీకి చెందిన వాడిని అజారుద్దీన్‌ మేవాత్‌గా గుర్తించారు. మరో వ్యక్తి నిబాబ్‌ ఖాన్‌...
News

స్మార్టప్‌ వైపు యువత చూపు

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు మన్ కీ బాత్‌లో ప్రధాని న్యూఢిల్లీ: యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశానికి అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘స్టార్టప్‌’ పదమే వినిపిస్తోందని, ప్రస్తుతం స్టార్ట్‌ప్...
News

వెల్లూరులో భూకంపం

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. వెల్లూరు నగరానికి 59 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. వెల్లూరులో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్...
News

గన్నవరం శివారు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

గ‌న్న‌వ‌రం: కృష్ణా జిల్లా గన్నవరం శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఆలయంలోకి చొరబడిన దుండగులు రాడ్లతో హుండీలు, తాళాలు పగులకొట్టి...
News

మనసును ప్రశాంతంగా ఉంచే కళ సంగీతం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ గ్వాలియర్‌: సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మనసును ప్రశాంతంగా ఉంచే కళ అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మనసును సమస్థితిలోకి తీసుకువచ్చి, ప్రతి...
News

పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం

రాజకీయ పక్షాలకు వెంకయ్యనాయుడు పిలుపు న్యూఢిల్లీ: మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు...
1 2,479 2,480 2,481 2,482 2,483 3,036
Page 2481 of 3036