పాక్ లో మైనారిటీలపై వేధింపులు నిత్యకృత్యం – ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
పాకిస్థాన్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్ ప్రభుత్వం నిమ్మకు...







