News

News

కొవిడ్ కోర‌ల్లో చైనా!

ఆంక్షలు సడలిస్తే సంక్షోభమే వెల్లడించిన తాజా పరిశోధన బీజింగ్‌: చైనా సరిహద్దులను తెరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిపై పెకింగ్‌ యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ప్రయాణ ఆంక్షలను తొలగించి, కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో...
News

బహిరంగంగా నమాజ్ చేయొద్దంటున్నా వినని ముస్లింలు

గురుగ్రామ్‌: గురుగ్రామ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తూనే వస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రాంతాల్లో నమాజ్ చేయకూడదని నిరసన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ముస్లింలు నమాజ్ చేసుకోడానికి మారుతున్నారు...
News

మంచి నీటి సరఫరానే జల జీవన్ మిషన్ లక్ష్యం

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్‌ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత...
News

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ...
News

త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!

తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...
News

మదర్సాలోని బాలికపై మౌల్వీ అత్యాచారం!

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దాద్రా నగర్‌ హవేలీ: ఇక్కడి సిల్వాస్సాలోని మదర్సా హాస్టల్‌లో చదువుతున్న ఓ బాలికపై మదర్సా మౌల్వీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మౌల్వీ షేక్‌ మహ్మద్‌ తారీఖ్‌ను పోస్కో...
News

దేశ విభజనకు కారణం హిందువులం అన్న భావన లేకపోవడమే..

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య గ్వాలియర్: "హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని...
News

వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు

న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ...
1 2,480 2,481 2,482 2,483 2,484 3,036
Page 2482 of 3036