ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం – కేంద్రం
దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా, ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం నిలుస్తుందని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆత్మనిర్భర్ భారత్కు ప్రతిరూపంలా, పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుందని తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన...







