News

News

ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం – కేంద్రం

దేశ ఘనచరిత్రను చాటి చెప్పేలా, ప్రజాస్వామ్యానికి మకుటంలా నూతన పార్లమెంటు భవనం నిలుస్తుందని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంలా, పూర్తి పర్యావరణ అనుకూలంగా నూతన ప్రజాస్వామ్య సౌధం ఉంటుందని తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన...
News

ప్రజలకు టీకాపై అవగాహన కల్పించేందుకు పల్లెబాట పట్టిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సిబ్బంది

కరోనా వైరస్ ‌కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై...
ArticlesNews

ప్రకృతితో సహజీవనమే అన్ని సమస్యలకూ సమాధానం – సినీ నటుడు జగపతిబాబు

రీల్‌ లైఫ్ ‌లోనే కాదు.. రియల్‌ లైఫ్ ‌లోనూ జగపతి బాబుది డిఫరెంట్‌ లైఫ్‌ స్టైల్‌. చుట్టూ వైఫైలా హైఫై నాగరికత నాట్యం చేస్తున్నా.. తను మాత్రం ప్రకృతి ఒడిలో ముద్దు బిడ్డే. తెలుగు లోగిళ్లకు పరిచయం అక్కర్లేని ఈ ఫ్యామిలీ...
News

ప్రారంభమైన భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం

భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే...
News

క్రొత్త వేరియంట్లనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి – కేంద్రం

దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్ గా విభజిస్తామని ప్రభుత్వం...
News

మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి?

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్‌ అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్‌ ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పని చేసినట్లు సమాచారం. హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్‌...
News

ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక

కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు....
ArticlesNews

నిరుపమాన.. నిష్కళంక దేశభక్తుడు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ… నేడు ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రోజు…

ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. అని నినదించిన జాతీయ నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. నా దేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి స్థానం లేదని.. పోరాడి.. ప్రాణత్యాగం చేసిన మహోన్నత దేశభక్తుడు... స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ భారతీయులపై విదేశీ భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడం...
1 2,482 2,483 2,484 2,485 2,486 2,867
Page 2484 of 2867