News

News

దేశీయ అవసరాలకు తగ్గట్టు రఫేల్‌లో మార్పులు

రక్షణ శాఖ నిర్ణ‌యం న్యూఢిల్లీ: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు...
News

4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి

సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి వ్యాక్సిన్‌ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్‌ గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పుణెకు చెందిన...
News

‘మారుతి’ నుంచి ఇక డీజిల్ బ‌ళ్ళు త‌యారుకావ్‌

కాలుష్య నివారణకు నిర్ణయం న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు తన వంతు బాధ్యతగా డీజిల్‌ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తెలిపింది. మళ్లీ డీజిల్‌ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 2023లో...
News

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా...
News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....
News

పాకిస్తాన్‌లో పిల్ల‌ల్ని అమ్మకానికి పెట్టిన పోలీసు!

సెలవు అడిగితే లంచం అడిగిన పై అధికారి పాల‌కుల తీరుతో మంట‌ల్లో మాన‌వ‌త్వం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో అక్కడి పరిపాలకుల చేతకానితనం వల్ల దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మైనారీలపై వేధింపులు, ఉగ్రవాదులను పెంచిపోషించడం, హిందూ దేవాలయాలను కూల్చడం వంటి సంఘటనలే ఇప్పటి వరకు...
News

తిరుమలలో కనుమదారుల పునరుద్ధరణ

తిరుప‌తి: భారీ వర్షాల తరువాత తిరుమల కనుమ రహదారులను అధికారులు పునరుద్ధ‌రించారు. భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం...
News

అమెజాన్‌పై గంజాయి కేసు!

భోపాల్‌: స్వీట్​నర్ పేరిట్ ఆన్​లైన్​లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్​ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై కేసు నమోదు చేశారు. ఏఎస్​ఎస్​ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా...
1 2,370 2,371 2,372 2,373 2,374 2,915
Page 2372 of 2915