News

News

చైనా సరిహద్దుల్లో డ్రోన్ నిఘా

అరుణాచల్‌ ప్రదేశ్ ‌లోని చైనా సరిహద్దు వద్ద భారత సైన్యం నిఘా వ్యవస్థను పటిష్ఠపరిచింది. రాత్రింబవళ్లు రిమోట్‌ కంట్రోల్ ‌తో పనిచేసే డ్రోన్లు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో ఇజ్రాయెల్ ‌లో తయారు చేసిన మధ్యస్థాయి ఎత్తులో ఎగిరే దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
News

కేరళలో ముమ్మరంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యలు

కేరళలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 11 జాతీయ విపత్తు సహాయక దళాలు [National Disaster Response Forces (NDRF)), రెండు సైన్యం మరియు రెండు డిఫెన్స్ సర్వీస్ కాప్స్ (DSC) బృందాలతో సహా కేంద్ర బలగాలు కేరళ దక్షిణ మరియు...
News

వేర్పాటువాది సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాం ఉద్యోగం తొలగింపు : ఉగ్ర సంబంధాలే కారణం

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు సహాయం చేశాడనే కారణంతో పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాంను శనివారం (అక్టోబర్ 16) నాడు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దోడాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు...
News

వీరు పిలిచి భోజనాలు పెట్టారు – వారు ప్లాన్ చేసి ధ్వంసం చేశారు

బంగ్లాదేశ్ లోని నౌఖాలి జిల్లాలోని ఇస్కాన్ దేవాలయాన్ని అక్కడి ముస్లిములు కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన పూర్వాపరాలను పరిశీలించిన వారు సంఘటన జరిగిన తీరుపై 'హవ్వ' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దుర్మార్గమా?...
News

సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అమీర్ చంద్ జీ అస్తమయం

సీనియర్ ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్, సంస్కారభారతి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అమీర్ చంద్ జీ 16/10/2021 శనివారం సాయంత్రం 6.30 గంటలకు స్వర్గస్తులయ్యారు. దాదాపు 35-40 సంవత్సరాలుగా సంఘ్ ప్రచారక్ గా ఉన్న అమీర్ చంద్ జీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్...
News

ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్...
News

జమ్మూ కాశ్మీర్ : భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

పుల్వామాలోని పంపోర్ ‌లోని ద్రాంగ్ ‌బల్ ప్రాంతంలో శనివారం (అక్టోబర్ 16) భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. శనివారం తెల్లవారుజామున లష్కరే తోయిబా టాప్ కమాండర్...
1 2,370 2,371 2,372 2,373 2,374 2,869
Page 2372 of 2869