News

News

ఇకనుంచి విమానాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం(డాట్‌) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను...
News

షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌

ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది....
News

నీరవ్‌కి న్యూయార్క్‌ కోర్టులో చుక్కెదురు

న్యూయార్క్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్బీ) స్కామ్‌లో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్‌మోదీ, ఆయన ఇద్దరు సహచరులు తమపై మోపిన ఫోర్జరీ అభియోగాలను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా.. న్యూయార్క్‌ దివాళా న్యాయస్థానం...
News

మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు

ప్రధాని నరేంద్ర మోదీ కుషినగర్‌(ఉత్తర ప్రదేశ్‌): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...
News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్‌ జిల్లా డ్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీంతో...
News

దేశద్రోహులను వదిలిపెట్టం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాంధీనగర్‌: దేశాన్ని మోసం చేసే వారు ఎంతటి బలవంతులైనా వదిలిపెట్టేది లేదని, అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిబిఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 6-7...
News

బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి

విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్‌ ఇస్లామిక్‌ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల...
News

జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

చైనా అండదండలతో దుందుడుకు చర్యలు ఉత్తర కొరియా: చైనా ప్రోద్బలంతో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌...
1 2,366 2,367 2,368 2,369 2,370 2,869
Page 2368 of 2869