News

News

202 ఏళ్ల క్రితమే శబరిమల యాత్ర ప్రారంభం

పట్టనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. 202 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. పురాణాల ప్రకారం.. అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాలరాజ వంశీయుల...
News

దేశ భ‌ద్ర‌త‌పై ఎప్పుడూ శ్ర‌ద్ధ లేని యూపీఏ!

ముంబై ఉగ్రదాడిపై ‘మెతక వైఖరి’! త‌న పుస్త‌కంలో వెల్ల‌డించిన కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ ముంబై: ముంబై ఉగ్ర‌దాడుల(2008, సెప్టెంబ‌ర్ 26)పై నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత,...
News

బల్గేరియాలో బస్సు దగ్ధం!

45 మంది యాత్రికుల సజీవ దహనం మృతుల్లో అయిదుగురు చిన్నారులు సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు....
News

వెబ్సైట్ నిర్వాహకులకు గో డాడీ షాకింగ్ న్యూస్!

వాషింగ్ట‌న్‌: వెబ్‌సైట్ డొమైన్ హోస్ట్ గోడాడీ. కామ్ హ్యాక్ అయింది. దాదాపు 12 లక్షల మంది వర్డ్ ప్రెస్ యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని అంటున్నారు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ద్వారా ఈ సమస్య కనుగొనబడింది. వెంటనే ఐటీ...
News

సత్యం ఎప్పుడూ గెలుస్తుంది… మన దేశ ధర్మమే సత్యం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ రాయ్‌పూర్‌: సత్యం ఎప్పుడూ గెలుస్తుంది... మన దేశ ధర్మమే సత్యం... ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠం చెప్పడానికే మనం భారత్‌లో పుట్టాం. మన శాఖ.. ఎవరి ఆరాధనా విధానాన్ని, ప్రావిన్స్‌, భాషను మార్చకుండా...
News

శాసన మండలి రద్దును వెనక్కి…

ఏపీ ప్రభుత్వ తీర్మానం విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో...
News

తుపాను బాధితులకు సేవాభార‌తి సాయం

నెల్లూరు: తుపాను వ‌ల్ల ఆంధ్ర‌ రాష్ట్రం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. వ‌రి, వాణిజ్య పంట‌లు నేల‌కొరిగిపోవ‌డంతో రైత‌న్న తీవ్ర ఆర్థిక న‌ష్టాల‌కు గుర‌య్యాడు. మ‌ట్టి ఇళ్ళు కూలిపోవ‌డం, ఇళ్ళ‌ల్లోకి వ‌ర‌ద నీరు వెళ్ళిపోవ‌డంతో సామాన్యులూ ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బాధితుల‌ను దాత‌లు...
News

అందుబాటులో ఇంటర్నెట్ సేవలు

అనుసంధాన రంగంలో పురోగతి ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగ రేటు న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతుండడంతో సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌...
1 2,366 2,367 2,368 2,369 2,370 2,915
Page 2368 of 2915