News

News

అందుబాటులో ఇంటర్నెట్ సేవలు

అనుసంధాన రంగంలో పురోగతి ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగ రేటు న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతుండడంతో సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌...
News

ఉత్తరప్రదేశ్‌లోని హోర్డింగ్‌లపై భగవత్‌ ఫొటోతో వివాదం

ముజఫర్‌నగర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఫొటోను ప్రకటనల హోర్డింగ్‌లపై వినియోగించడంతో వివాదానికి దారి తీసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా చీఫ్‌ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్‌ ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో...
News

దేశ భద్రత కోసం వ్యక్తిగత సమాచారం తీసుకోవచ్చు

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల‌కు ఈ నిబంధన వర్తించదు న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేసీపీ) ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనం...
News

జనవరి నుంచి చిన్నారులకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్టు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్టు తెలిపాయి....
News

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ఆపన్న హస్తం

50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా తమ దేశం మీదుగా రవాణాకు పాక్ అంగీకారం న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్​కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల గోధుములను పాకిస్థాన్​ మీదుగా తరలించేందుకు ఆ దేశం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​...
News

యమునా ఎక్స్‌ప్రెస్ వేకి వాజ్‌పేయి పేరు?

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల...
News

23 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని...
News

మద్య నిషేధానికి బీహార్ కొత్త పంథా

తాగమని ప్రమాణం చేయాలని సీఎం సూచన ప‌ట్నా: బీహార్ ప్రజలు.. తాము మద్యం సేవించబోమని ప్రతిజ్ఞ చేయాలని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈ నెల 26న జరగనున్నట్టు తెలిపారు. మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తున్నామని...
1 2,367 2,368 2,369 2,370 2,371 2,915
Page 2369 of 2915