ఇజ్రాయెల్లో భారత విదేశాంగ మంత్రి పర్యటన
క్వాడ్ కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు జెరూసలేం: పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్...







