News

జమ్ము కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం, నలుగురు తీవ్రవాదుల అరెస్టు

593views

జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి