News

News

బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స!

తిరువనంతపురం: అనారోగ్యానికి గురైన 11 ఏళ్ళ బాలిక‌కు ఆధునిక వైద్యం అందించకుండా మొండిగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్స అందించడంతో ఆ పాప మరణించింది. ఆ ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం... కేరళలో 11 ఏళ్ల ఫాతిమా అనే బాలిక...
News

జీన్స్‌ ధరించిన విద్యార్థిని వేశ్యతో పోల్చిన ముస్లిం గురువు

గౌహతి: ముస్లిం అమ్మాయిలు జీన్స్‌ప్యాంట్‌ వేసుకోకూడదు... ఇది అస్సాంలోని రాడికల్‌ ముస్లిం నేతల కొత్త ఫత్వాలా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్‌ చారియాలి పట్టణంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న ముస్లిం విద్యార్థినిపై ముస్లిం మత గురువు భౌతికంగా దాడి చేసి,...
News

హిందువునే… ఎస్సీనీ…

ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ వాఖండే స్పష్టం ముంబై: బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ను లక్ష్యంగా చేసుకొని మహారాష్ట్రలో...
News

వాస్తవాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ బ్లాక్‌!

రచయిత్రి తస్లీమా నస్రీమ్‌ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంలోని వివిధ చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారన్న కారణంగా హింస చెలరేగింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై...
News

పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో దోపిడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌.. సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయంలో మరో దారుణం జరిగింది. దేవాలయంలోకి దుండగులు చొరబడి అమ్మవారి మూడు వెండి హారాలు, నగదును దోచుకెళ్లారు. సింధ్‌ పరిధిలోని కోత్రి ప్రాంతంలో ఉన్న దేవి మాత ఆలయంలో హుండీ నుంచి రూ.25వేల రూపాయల...
News

తాలిబన్లు భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు

యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక ల‌క్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు హెచ్చరిక జారీ చేశారు. తాలిబాన్ల ఆగడాలతో పాకిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌ దేశాలు కలవరపడుతున్నాయని, అయితే తాలిబన్లు భారత్‌ వైపు వచ్చేందుకు సాహసిస్తే వైమానిక దాడికి తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ముగ్గురు మావోల మృతి

దంతెవాడ‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్‌-కుంజెరాస్‌ అటవీప్రాంతంలో...
News

సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం

భారత్ బ్రిటన్ మధ్య సౌర శక్తి బదిలీ ఒప్పందం న్యూఢిల్లీ: గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో భారత్​, యూకేలు తమ అంతర్జాతీయ సౌర​ కూటమి భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోనున్నాయి. ప్రపంచదేశాలను ఏకం చేసేలా గ్రీన్ గ్రిడ్స్​ ఇనీషియేటివ్​ను ప్రారంభించనున్నాయి. ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే...
1 2,352 2,353 2,354 2,355 2,356 2,870
Page 2354 of 2870