News

News

ప్రభుత్వ స్థలంలోని జీసస్ విగ్రహం కూల్చివేత‌!

కోలార్‌(క‌ర్ణాట‌క‌): గోకుంటె గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణ యంత్రాంగం కూల్చివేసింది. ముల్బాగల్ తహశీల్దార్ శోభితా ఆర్ ఆదేశాల మేరకు తాలూకా అధికారులు 20 అడుగుల అక్రమ జీసస్ విగ్రహాన్ని కూల్చివేయించారు. పశువులను మేపేందుకు...
News

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి...
News

కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు

30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్‌ తీర గస్తీ దళాలు...
News

త్వ‌ర‌లో ప్రపంచ డ్రోన్ విపణికి భార‌త్ నాయ‌క‌త్వం!

కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: డ్రోన్‌ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్‌ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్‌...
News

రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీ‌శైలం: శ్రీశైలం శివరాత్రికి ముస్తాబైంది. రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి స్వామి అమ్మ‌వార్లకు వాహ‌న సేవ‌లు, గ్రామోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల్లో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా కరోనా నిబంధనలను పాటించేలా.. అధికారులు...
News

మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం...
News

కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హత్య‌!

బెంగ‌ళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. షిమోగా జిల్లాలో ఒక యువ‌కుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్‌ అల్డో(24)గా పోలీసులు గుర్తించారు. హర్ష్...
News

వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు

విశాఖపట్నం: మహారాజ్‌ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్‌ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం...
1 2,224 2,225 2,226 2,227 2,228 2,873
Page 2226 of 2873