News

News

సుశాంత్ సింగ్, దిశా సాలియన్‌ల‌ది హ‌త్యే!

కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోప‌ణ‌ న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకు గురయ్యారని, ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. సిబిఐ...
News

ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై తీవ్ర విమర్శలు

తిరుప‌తి: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు...
ArticlesNews

పాలకులారా బాధ్యతగా మెలగండి

అయిదారేళ్ల క్రితం అనుకుంటాను.... తెదేపా ప్రభుత్వ హయాంలో... నెల్లూరు ఎస్పీ గారు ముస్లిం నాయకులను పిలిచి తీవ్రవాద సంస్థలకు, తీవ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండమని, వారి పిల్లలను సైతం అలాంటి కార్యకలాపాలకు దూరంగా పెంచమని కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం...
News

ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర

భాగ్య‌న‌గ‌రం: సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. ఆరు గంటల తర్వాత పూజారులు గద్దెల...
News

నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్

రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్‌ స్వాధీనం గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడ‌ర్‌, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా...
News

హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి

బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు. "విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులకు బీజేపీకే ఓటు వేయాలని ఆమె కోరారు....
1 2,225 2,226 2,227 2,228 2,229 2,873
Page 2227 of 2873