News

News

ఉక్రెయిన్‌లోని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక

విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో...
News

హిజాబ్‌పై అనుచిత ట్వీట్‌లతో కన్నడ నటుడు జైలుపాలు!

బెంగ‌ళూరు: హిజాబ్‌ వివాదంపై అనుచితంగా ట్వీట్‌లు చేసి, కన్నడ నటుడు చేతన్‌ జైలుపాల‌య్యాడు. తన పుట్టిన రోజు కూడా జైలులోనే గడుపుకోవలసి వచ్చింది. అతను చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్‌...
News

మ‌తోన్మాదం…! రాత్రికి రాత్రే మ‌సీదుగా మారిన జ్యూస్ దుకాణం!

వెల్లూరు(త‌మిళ‌నాడు): అక్క‌డి వారికి మ‌తోన్మాదం అవ‌హించింది... అంతే... అను'మ‌తి'లేక‌పోయినా మ‌సీదు ఉండాల్సిందేన‌ని ఊగిపోయారు. ఫ‌లితం.. ఓ జ్యూస్ దుకాణం రాత్రికి రాత్రే మ‌సీదుగా మారిపోయింది. ఈ సంఘ‌ట‌న వెల్లూరులోని గాంధీ రోడ్‌లోని సర్కార్ మండి వీధిలో చోటుచేసుకుంది. ఈ వ్య‌వ‌హారాన్ని తెలుసుకున్న...
News

ప్ర‌జ‌ల్ని చంపినందుకు చింతించడం లేదు: సిమి ఉగ్ర‌వాది న‌గోరి

భోపాల్: 2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌తో అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్ర‌వాది సఫ్దర్ నగోరి స్ప‌ష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతాన‌ని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు....
News

హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్​ను కోరిన మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్​ను మోదీ కోరారు. ఈ మేర‌కు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని...
News

భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో ప్రధాని మోదీ జోక్యం...
News

200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల...
News

ఆఫ్ఘనిస్తాన్ చేరిన భారత్ మానవతా సాయం

ఆఫ్గనిస్థాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని పేర్కొంది. అమృత్ ‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో...
1 2,218 2,219 2,220 2,221 2,222 2,873
Page 2220 of 2873