ఉక్రెయిన్లోని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక
విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో...







