తితిదే ఆస్తులకు జియో ఫెన్సింగ్ రక్షణ… అన్యాక్రాంతం కాకుండా ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడంలో భాగంగా జియో ఫెన్సింగ్ చేయాలని తితిదే నిర్ణయించింది. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహంలో జియో ఫెన్సింగ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్...







