News

News

ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు కుదింపు

* కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రకటించిన అమిత్ షా ఈశాన్య రాష్ట్రాలలో ఏఎఫ్ఎస్‌పీఏ (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) పరిధిని కుదిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర...
News

తితిదేలో నేర చరితుల నియామకాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం – హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర కలిగిన వారి నియామకాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని తితిదే, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. 'దేవుడి సేవలో నేర చరితులకు స్థానం కల్పించడం ఏంటి? తితిదే బోర్డులో నేర చరిత్రగల వారు...
News

జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేధం

* హిందూ వ్యతిరేక కార్యకలాపాలు, ముస్లిం తీవ్ర వాదుల తయారీకి పాల్పడుతున్నారని ఆరోపణ ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ ‌కు చెందిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)’పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై రిటైర్డ్...
News

హ‌లాల్‌పై అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం… బొమ్మై

బెంగ‌ళూరు: ‘హలాల్’ మాంసాన్ని బహిష్కరించాలని కొన్ని హిందూ సంస్థలు హిందువులకు పిలుపునివ్వడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. హలాల్ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఇది(హలాల్ మీట్)...
News

నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డులో నియమిస్తారా?

మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం అమ‌రావ‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత...
News

తిరుమలలో ఆర్జిత సేవా టికెట్ల జారీ పునఃప్రారంభం

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా భ‌క్తుల‌కు కేటాయించే విధానం రెండేళ్ళ‌ విరామం త‌రువాత గురువారం ప్రారంభమైనది. ఇందుకోసం సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020, మార్చి 20న శ్రీ‌వారి...
News

జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మూడోతేదీన‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే...
News

ఈశాన్య రాష్ట్రాల్లో ముగిసిన సరిహద్దు వివాదం

అసొం, మేఘాలయాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై...
1 2,219 2,220 2,221 2,222 2,223 2,917
Page 2221 of 2917