News

News

అల్లర్లలో యావజ్జీవం ఉండే అవకాశం: రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు రెండు వేల మంది ఆందోళనకారులు...
News

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు. అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ...
News

రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం!

జమ్మూక‌శ్మీర్: జమ్మూక‌శ్మీర్ పోలీసులు, ఆర్మీతో కలిసి కుప్వారా, కుల్గామ్ జిల్లాల్లో జ‌రిగిన‌ రెండు వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ మేర‌కు అధికారులు సోమవారం తెలిపారు. "ఇంతకుముందు, కుప్వారాలోని చండీగామ్ లోలాబ్...
News

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...
News

దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్న మోదీ!

న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకంపై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు...
News

గురుద్వారాపై దాడి నేప‌థ్యంలో… ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు

న్యూఢిల్లీ: కాబూల్‌లోని బాగ్-ఎ-బాలా పరిసర ప్రాంతంలోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత 100 మందికి పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు 'ప్రాధాన్యత'పై ఇ-ఎమర్జెన్సీ వీసాలు మంజూరు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల...
News

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి

అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో...
News

సేవాభారతి వారి ‘ధన్వంతరి క్లినిక్’ పునఃప్రారంభం

విజయవాడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా గుణదల పరిసర ప్రాంతాలలో నిర్వహింపబడుతున్న "ధన్వంతరి క్లినిక్" వైద్య సేవలు నేడు పునఃప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలుగా సేవా భారతి, విజయవాడలోని గుణదల పరిసర ప్రాంతాలలో ‘ధన్వంతరి క్లినిక్’ ద్వారా పేద...
1 2,219 2,220 2,221 2,222 2,223 3,032
Page 2221 of 3032