మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలులోకి వచ్చాక 313 మందిని అరెస్టు చేశాం
* సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 4,700 కేసులను విచారిస్తోందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్ఎల్ఎ) 2002లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేవలం 313 మందిని మాత్రమే అరెస్టు చేశారని కేంద్రం బుధవారం...







