News

News

మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలులోకి వచ్చాక 313 మందిని అరెస్టు చేశాం

* సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 4,700 కేసులను విచారిస్తోందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) 2002లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేవలం 313 మందిని మాత్రమే అరెస్టు చేశారని కేంద్రం బుధవారం...
News

మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ

మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు.....వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ....ఆలయాలను శుద్ధి చేసి, గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు....
News

ఉక్రెయిన్ – రష్యా వార్ విషయంలో భారత్ తటస్థ వైఖరి

* భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ వెల్లడి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్...
News

మరో లడ్డూ కావాలా నాయనా?

* ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు.. జీతంతో అదనంగా రూ.30 వేలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూ. 10,000ల చొప్పున అకౌంట్ లో వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.... ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది....
News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...
News

TTD నిర్వాకంతో దిక్కు తోచని స్థితిలో శ్రీవారి సర్వదర్శనం భక్తులు….

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని...
News

ఏపీకి మరో గుడ్‌న్యూస్‌….. ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేసిన కేంద్రం…

భారత్ ‌మాల పరియోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె- తిరుపతి ఫోర్ లైన్ ‌కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారత్...
ArticlesNews

ఏనాటికైనా యోగి ప్రధాని అవుతాడు – వైరల్ అవుతున్న ఓ సోదరి పోస్ట్

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం నడుస్తున్న వేళ... తన స్వానుభవంగా చెప్పుకుంటూ డిల్లీలో చిన్న ఫర్నిచర్ యూనిట్ నడిపే ఒక సోదరి వ్రాసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలలో ఒకప్పుడు...
1 2,219 2,220 2,221 2,222 2,223 2,873
Page 2221 of 2873