News

News

బిగుసుకుంటున్న ఉచ్చు.. లావ‌ణ్య కేసులో వెలుగు చూస్తున్న క్రైస్తవుల అకృత్యాలు!

మతం మారలేదని విద్యార్థినిని చిత్రహింసలు పెట్టినట్టు విచారణలో వెల్లడి నిజాలు దాచేందుకు ప్రయత్నించిన డీఎంకే ప్రభుత్వం, పోలీసులు చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కేసులో త‌వ్వేకొద్దీ క్రైస్త‌వుల అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. లావ‌ణ్య ఆత్మ‌హ‌త్య కేసును దార్య‌ప్తు చేసిన...
News

సింహాచలం ఆలయంలో చోరీ

విశాఖ‌ప‌ట్నం: సింహాచలం ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. సింహాద్రి అప్పన్న ఉపదేవాలయం కొండ కింద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి యత్నించారు. దక్షిణ ద్వారం తలుపులు విరగ్గొట్టారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు....
News

శివమొగ్గలో ముస్లిం గూండాల అరాచకాలు

హిందూ సంఘాల కార్యకర్తలపై వరుస దాడులు కట్టడి చేయాలని సీఎంకు సూచిన శివ‌మొగ్గ‌(క‌ర్ణాట‌క): శివమొగ్గలో ముస్లిం గూండాల ఆగడాలు మితిమీరాయని వీరిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క‌ర్ణాట‌క పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రికి సూచించారు. బెంగళూరులో ఆయన...
News

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

ధ్రువీకరించిన విదేశాంగశాఖ న్యూఢిల్లీ:పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ఈ ధ్రువీకరించారు. రమల్లాలోని భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి...
News

జాతీయ విద్యా విధానం అమ‌లుకు ‘విద్యా భార‌తి’ కృషి

విద్యా భార‌తి అఖిల భార‌త అధ్య‌క్షుడు దూసి రామ‌కృష్ణారావు భాగ్య‌న‌గ‌రం: ప్ర‌పంచంలోనే భార‌త్ కేంద్రిత విద్యను సాకారం చేసేందుకు జాతీయ విద్యా విధానం కీల‌కం అని విద్యా భార‌తి అఖిల భార‌త అధ్య‌క్షుడు దూసి రామ‌కృష్ణారావు తెలిపారు. అందుచేత‌నే జాతీయ విద్యా...
News

హరిత హైడ్రోజన్ ప్రపంచ హబ్ గా భారత్

* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం... వెల్లడించిన ప్రధాని మోడీ పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ ‌కు ప్రపంచ హబ్ ‌గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు....
News

తితిదే ఆధ్వర్యంలో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కసరత్తు

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి చిన్నారులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్...
News

సరిహద్దుల్లో డ్రోన్ కలకలం… అప్రమత్తమైన అధికారులు

* పాకిస్తాన్ పనేనని భద్రత దళాల అనుమానం..... భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు...
1 2,208 2,209 2,210 2,211 2,212 2,873
Page 2210 of 2873