News

News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు!

తిరుప‌తి: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని...
News

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ...
News

పాక్ కొత్త ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ హితబోధ‌

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు”...
News

నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..?

న్యూయార్క్: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు...
News

పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్(49)ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ రూ.13,578...
News

శ్రీ‌రామ నవ‌మి పుర‌స్క‌రించుకుని సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స్వ‌యం సేవ‌కులు, స్థానికులు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సంజీవనగర్, చందనా బోర్డు వద్ద సక్షమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ నెల, వ‌చ్చే నెల...
News

పాక్ ప్రధాని షెహబాజ్

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి వాకౌట్ చేశారు....
News

జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల అసహనం పెరుగుతోందని 15 కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ) లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే తెలిపారు. లోయలో ఉగ్రవాదం ఇదివరకటి ఆకర్షణ కోల్పోయిందనీ, ప్రస్తుతం పరిస్థితులు పరివర్తన దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. కశ్మీర్‌...
1 2,206 2,207 2,208 2,209 2,210 2,917
Page 2208 of 2917