News

News

99 దేశాల్లో భారతీయ విద్యార్థులు

భారత విదేశాంగ శాఖ వెల్ల‌డి న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్టు... మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్ళినట్టు విదేశాంగ...
ArticlesNews

ముగ్గురు మ‌హిళ‌లు కొంగుబిగించారు… వెంక‌న్నను ప్ర‌తిష్ఠించారు

ఊరిలో గుడి క‌ట్టి, హిందూ ధ‌ర్మాన్ని నిల‌బెట్టారు మ‌త‌మార్పిడులూ త‌గ్గించారు.. ఏపీలోని పట్టిసీమ మహిళల విజయగాథ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: పట్టిసీమ పేరు చెప్పగానే వీరభద్రస్వామి ఆలయమే గుర్తొస్తుంది. కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పవిత్ర గోదావరి తీరాన వేంకటేశ్వరస్వామి ఆలయం లేకపోవడం గురించి...
News

తిరుమలలో అత్యుత్తమ భద్రత వ్యవస్థ

నేర రహిత క్షేత్రంగా మారనున్న తిరుమల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన అధికారులు తిరుప‌తి: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించారు. సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్ ప‌నితీరును వివ‌రించారు. కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ 24 గంట‌లు...
News

ఆలయాల్లో అభివృద్ధి పనులు

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు....
News

ఆ అక్ర‌మ క‌ట్ట‌డాల కింద‌ 27 హిందూ, జైన దేవాలయాలు

పున‌రుద్ధ‌రించాల‌ని ఢిల్లీ కోర్టులో అప్పీలు ప్రభుత్వానికి, ఎ.ఎస్‌.ఐ.కి నోటీసులు న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయ‌ని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖ‌లైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు...
News

ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం!

బ‌డ్జెట్ స‌మావేశంలో క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న బెంగ‌ళూరు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పిస్తామని క‌ర్ణాట‌కలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ప్రకటించింది. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని గతేడాది...
News

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం!

న్యూఢిల్లీ: ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్టు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం...
News

మా విద్యార్థుల‌నూ ఆదుకోండి.. భార‌త్‌ను కోరిన నేపాల్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో...
1 2,210 2,211 2,212 2,213 2,214 2,873
Page 2212 of 2873