News

News

క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌!

చెన్నై: తమిళనాడులో ఓ క్రిస్టియన్‌ సంస్థ నిర్వహిస్తున్న నకిలీ నర్సింగ్‌ కాలేజీ 300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను నాశ‌నం చేసింది. ఆ కాలేజీ తిరునల్వేలి జిల్లాలో ఉన్న‌ది. అన్నై వేలంకన్ని నర్సింగ్ కళాశాల మురుగన్‌కురిచ్చి వైక్కల్‌పాళయం సమీపంలో అయిదేళ్ళుగా పనిచేస్తోంది....
News

ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం

భాగ్య‌న‌గ‌రం: మరో ఐదు రోజులలో ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పన్నెండేళ్ల కోసారి వచ్చే పుష్కరాలపై చిన్నచూపు చూస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం దగ్గరపడినా ఎటువంటి పనులు చేపట్టడం లేదు. తెలంగాణలోనే పుట్టి,...
News

శ్రీరామనవమి రోజు మాంసం విక్రయాలపై నిషేధం

బెంగళూరు మహానగర పాలిక సంచలన నిర్ణయం బెంగ‌ళూరు: బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధించారు. ఈ నెల 10వతేదీన ఆదివారం(రేపు)రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు నగరం అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)...
News

తిరుమలలో రేపు శ్రీరామనవమి ఆస్థానం… ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ప‌దోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంట‌ల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు....
News

3 దశల్లో బలవర్ధక ఆహార పంపిణీ పథకం

ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పంపిణీ కోసం...
News

ముంబై బాంబు పేలుళ్ళ‌ సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు 32 ఏళ్ళ జైలు శిక్ష‌

అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ పాక్ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్‌-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్‌కు 32 ఏళ్ళ‌ జైలుశిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టు...
News

‘బూస్టర్’ విజయవంతం

చాందీపుర్‌: భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) త‌యారుచేసిన సాలిడ్​ ఫ్యూయల్ డ‌క్టెడ్ రామ్‌జెట్(ఎస్.ఎఫ్‌.డి.ఆర్‌) బూస్టర్ క్షిపణి సాంకేతిక పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ సెంటర్‌ నుంచి పరీక్షించినట్టు డీఆర్​డీవో వెల్లడించింది. క్షిపణి వ్యవస్థలోని అన్ని ప‌రిక‌రాలు నిర్విఘ్నంగా...
News

జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు!

శ్రీ‌న‌గ‌ర్‌: అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు. మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం...
1 2,209 2,210 2,211 2,212 2,213 2,917
Page 2211 of 2917