News

News

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి... న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే...
News

పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం!

న్యూఢిల్లీ: భార‌త‌దేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే ప్ర‌పంచంలోని ఏ దేశపైనా భార‌త్‌కు ప‌గ లేద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్...
News

బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన

బోటు ప్రయాణంలో ఉన్న కొందరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దైనందిన కార్యక్రమం శాఖా సమయం కావడంతో ఆ బోటులోనే అందరూ కలిసి ఆర్ ఎస్ ఎస్ ప్రార్ధన చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భేడ్ ద్వారకలో...
News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...
News

‘సక్షమ్’ వైద్య శిబిరంలో 36 మందికి చికిత్స‌లు

నంద్యాల‌: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణుని ఆలయం వ‌ద్ద‌ సక్ష‌మ్ స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ‌హించారు. 'సక్షమ్ భారత్ - సమర్థ భారత్' పేరిట ఆదివారం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో 36 మంది...
News

పూణే మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

పూణే: మహారాష్ట్రలోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రోలో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది. గర్వారే మెట్రో స్టేషన్లో...
News

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడిన‌ ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్​కాల్​లో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు...
News

హిందూ విద్యార్థులు ఉగ్ర‌వాదులన్న జర్నలిస్టు రాణాపై ఎఫ్‌ఐఆర్‌

బెంగ‌ళూరు: కర్ణాటక హిజాబ్ వివాదంపై హిందూ విద్యార్థులను తీవ్రవాదులుగా పేర్కొంటూ వివాదాస్పద జర్నలిస్టు రానా అయ్యూబ్ చిక్కుల్లో పడ్డారు. ఉడిపి కాలేజీలో కాషాయ జెండాలు ఊపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించినందుకు కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు,...
1 2,207 2,208 2,209 2,210 2,211 2,874
Page 2209 of 2874