News

News

ప్రజాస్వామిక చర్చల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం టైమ్స్‌ నౌ  చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో...
News

జమా మసీదులోకి ఒంటరి మహిళల ప్రవేశం నిషేధంపై దుమారం!

న్యూఢిల్లీ: మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ కీలక ప్రకటించడంతో దుమారం చెలరేగింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్ళు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు...
News

అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి

విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నం సాగర తీరంలో నిన్న(నవంబర్‌ 23, బుధవారం) అత్యంత వైభవంగా అఖండ దీప సాగర హారతి జరిగింది. స్థానిక విశ్వభారత్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ దివ్యక్షేత్రాల నుంచి 15 మందికి పైగా స్వామీజీలు...
News

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై అమ్మవారు

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో.. కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది....
News

‘అగ్ని-3’ క్షిపణి ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్‌: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి.. అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని డీఆర్​డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్‌ క్షిపణిని...
News

దేశంలో భారీగా తట్టు కేసులు.. టీకా పంపిణీపై కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ళ వయసున్న పిల్లలందరికీ తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది....
News

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!

మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును...
News

చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం

బీజీంగ్‌: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన...
1 2,025 2,026 2,027 2,028 2,029 3,038
Page 2027 of 3038