News

News

వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి...
News

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు

మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క...
News

చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా

బీజింగ్‌: కరోనా పుట్టిళ్ళు చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా...
News

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు

వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని...
ArticlesNews

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు

నేడు జయంతి సందర్భంగా.... భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్...
News

`కాశ్మీర్ ఫైల్స్’లో కన్నీళ్ళు, కష్టాలు నటన కాదు.. వాస్తవం:  ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్

పనాజీ: `కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వారా 1990లలో కాశ్మీరీ పండిట్‌లకు జరిగిన అన్యాయం, వారు అనుభవించిన క్షోభ, జరిగిన నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్...
News

‘అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు’.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు ఆమెను ముక్కలుగా కోసి, ఢిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆమె ముందుగానే...
News

ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్‌కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగుల్నితొలగించిన నేపథ్యంలో ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు కేంద్ర కార్మిక శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. బెంగళూరు కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ముందు బుధవారం (నవంబరు 23న) హాజరు కావాలని ఆదేశించింది. ఉద్యోగుల...
1 2,026 2,027 2,028 2,029 2,030 3,038
Page 2028 of 3038