News

News

తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో...
News

ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం...
News

అత్యంత ప్రజాదరణ గల ప్రపంచ నేతగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. ఆయన తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు....
News

హిందూ మహా సముద్ర జలాల్లోకి మరో చైనా గూఢచారి నౌక

న్యూఢిల్లీ: భారత్‌ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు కొద్దిరోజుల ముందే చైనా మరో గూఢచారి నౌకను హిందూ మహా సముద్ర జలాల్లోకి పంపింది. శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులోని ఇలాంటి ఓడ వచ్చి చేరిన మూడు నెలలకు ఇది జరిగింది. రక్షణ వర్గాల సమాచారం...
News

5న విజయవాడకు రాష్ట్రపతి

విజయవాడ: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వచ్చేనెల అయిదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు...
News

అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు..

గువాహటి: అసొం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ 'ది అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌' ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే...
News

ఉత్తరప్రదేశ్‌లో ఒకేసారి 3,003 వివాహాలు

గాజియాబాద్: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గాజియాబాద్​లో సామూహిక వివాహాలు జరిపించింది. ఈ వివాహ వేడుకలో వివిధ మతాలకు చెందిన 3,003 జంటలు ఒక్కటయ్యాయి. 'ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్​ యోజన' కింద గాజియాబాద్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం...
News

భారత సైన్యానికి బాలీవుడ్‌ నటి రిచా చద్దా క్షమాపణలు

ముంబై: గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై పలు రాజకీయ పార్టీలతో పాటుసోష‌ల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్‌ భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్టు...
1 2,024 2,025 2,026 2,027 2,028 3,038
Page 2026 of 3038