News

News

వందే భారత్ పై రాళ్లేసిందెవరెంటే?

విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కంచరపాలెంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు పనితీరులో భాగంగా బుధవారం విశాఖ రైల్వే...
News

అభివృద్ది చెందుతున్న దేశాలు చేతులు కలపాలి — ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అభివృద్ధి చెందుతున్న దేశాలు చేతులు కలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి పథం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండటం కోసం, అసమానతలను తొలగించడం కోసం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి చేతులు కలపాలని కోరారు. గ్లోబల్ సౌత్...
News

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేతికి తుపాకీ.. పోలీసులు ఎందుకిచ్చారంటే?

మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ఢిల్లీ పోలీసుల వ్యక్తిగత తుపాకీ లైసెన్సును మంజూరు చేశారు. ఆమె గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మహమ్మద్ ప్రవక్తపై...
News

బాలుడికి డెంటల్‌ సర్జరీ చేసిన త్రిపుర సీఎం మాణిక్‌ సాహా!

త్రిపుర ముఖ్యమంత్రి (Chief Minister of Tripura) మాణిక్ సాహా... ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. ఏడు క్రితం ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ వృత్తికి దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో...
News

రామ్‌చరిత్‌ మానస్‌ గ్రంథంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ మంత్రి నాలుక కోస్తానన్న మహంత్ జగద్గురు!

రామ్‌చరిత్‌ మానస్ గ్రంథంపై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రామ్‌చరిత్ మానస్ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్...
News

అయ్యప్ప ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు.. పంపిణీ ఆపేయాలన్న కేరళ హైకోర్టు!

శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప ఆలయ ప్రసాదం "అరవణ పాయసం" పంపిణీని వెంటనే ఆపేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ (TDB)ని ఆదేశించింది. ఈ ప్రసాదంలో...
ArticlesNews

వివేకానంద భారతీయ సంపద… యువతకు స్ఫూర్తి ప్రదాత!

సమాజం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులే. అందులో కొంతమందే మహర్షులవుతారు. అలాంటే వ్యక్తే స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కోల్ కతాలో ఆయన జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన...
ArticlesNews

బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాఫ్టర్‌ సర్వీసులు ప్రారంభం

దేశంలోని మహా నగరాలలో బెంగళూరు ఒకటి. ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నగరంలో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ జాయింట్ వెంచర్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోసూర్ ఏరోడ్రోమ్‌కు...
1 2,005 2,006 2,007 2,008 2,009 3,039
Page 2007 of 3039