మిజోరం సరిహద్దుల్లో మయన్మార్ వైమానిక దాడులు… చైనా నేషనల్ ఆర్మీ తీవ్రవాదులే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్!
భారత – మయన్మార్ సరిహద్దు గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా నేషనల్ ఆర్మీ తీవ్రవాదుల క్యాంప్లపై మయన్మార్ ఎయిర్ఫోర్స్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంతో మిజోరంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మిజోరం సరిహద్దుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో...







