నేత్రపర్వంగా పొదిలి నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం
ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పొదిలి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం ఉత్సాహంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరున్న ఈ క్షేత్రంలో 14 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, జడ్పీ చైర్పర్సన్...







