మాదకద్రవ్యాల గుట్టురట్టు.. ఉగ్ర సంస్థ నిధులతో విజయవాడలో కార్యకలాపాలు!
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టరైన ఆష్లీ ట్రేడింగ్ కంపెనీ పేరిట దేశంలోకి దిగుమతి అవుతూ గుజరాత్లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడ్డ వ్యవహారంలో ఉగ్రమూలాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ మాదకద్రవ్యం...







