News

News

మాదకద్రవ్యాల గుట్టురట్టు.. ఉగ్ర సంస్థ నిధులతో విజయవాడలో కార్యకలాపాలు!

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టరైన ఆష్లీ ట్రేడింగ్ కంపెనీ పేరిట దేశంలోకి దిగుమతి అవుతూ గుజరాత్లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడ్డ వ్యవహారంలో ఉగ్రమూలాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ మాదకద్రవ్యం...
News

పర్యావరణానికి హాని కలిగించే రాష్ట్రాల్లో భారత్‌లో 9 ఉన్నాయి!

ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్లోని 9 రాష్ట్రాలు 2050లో పర్యావరణానికి హాని కలి గించే 2500కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇని నుంచే 80...
News

ముంబయి దాడులను మరోసారి గుర్తు చేసిన పాక్‌ కవి జావెద్‌ అక్తర్‌.. సంచలన విషయాలు వెల్లడి!

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ (hned Akhtar) పాకిస్థానన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు...
News

తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతకతను) టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి...
News

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయి – ఎన్‌ఐఏ వర్గాల వెల్లడి

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ మంగళవారం 5 రాష్ట్రాల్లోని 72 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో...
News

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

దాదాపు అయిదేళ్ల తర్వత యాదాద్రిలోని ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. తొలిరోజు అంటే ఉత్సవాల ప్రారంభమయ్యే మంగళవారం నాడు...
News

అంగరంగ వైభవంగా శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. పెద్దఎత్తున పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన భక్తులు క్యూలైన్లు చేరుకున్నారు. క్యూలైన్లు ముందుకు నెమ్మదిగా సాగడంతోపాటు దర్శనానికి...
News

శివోహం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని నిజమూర్తి రూపంలో వాయు లింగేశ్వరుడు దర్శనమిచ్చారు. పండుగవేళ స్వామి, అమ్మవార్లకుఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. మొత్తం శనివారం ప్రత్యేకంగా నవ అభిషేకాలు జరిగాయి. శనివారం వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు,...
1 1,948 1,949 1,950 1,951 1,952 3,041
Page 1950 of 3041