దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు ఇవే
దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నామని...







