News

News

దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు ఇవే

దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నామని...
News

శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్లు ఎందుకు తిరిగాయో చెప్పిన టీటీడీ చైర్మన్

తిరుమల ఆలయంపై హెలిక్టాఫర్లు చెక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) స్పందించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీదని తెలిసిందన్నారు. దేశ భద్రత విషయంలో...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (గురువారం) శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 63,382 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు

పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది దుండగులు పోలీసులపై దాడి చేశారు....
News

సూడాన్ నుంచి స్వదేశానికి బాధితులు.. భారత జవాన్లపై ప్రశంసలు

సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’ చురుగ్గా సాగుతోంది. భారత వైమానిక దళం విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ హెవీ లిఫ్ట్ విమానంలో 246 మంది గురువారం స్వదేశానికి చేరుకున్నారు....
News

స్వలింగ వివాహాలపై కేంద్రానికి సూటి ప్రశ్న

స్వలింగ పెళ్లి చేసుకున్నవారికి మౌలిక సాంఘిక హక్కులను కల్పించడానికి ప్రభుత్వం ఓ మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరవడం, బీమా పాలసీల్లో ఇటువంటి జంటలో ఒకరిని నామినేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. స్వలింగ...
News

రామనవమి హింసపై ఎన్ఐఏ విచారణ…కోల్‌కతా హైకోర్టు ఆదేశం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగిన రామనవమి హింసాకాండపై కోల్‌కతా గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ హింసాకాండ ఘటనపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది రామ నవమి సందర్భంగా హౌరా, హుగ్లీ, దల్‌ఖోలాలో జరిగిన హింసాత్మక ఘటనలపై కోల్‌కతా...
News

శివపార్వతుల కల్యాణం… కమనీయం

పెద్దతిప్పసముద్రం పీటీఎంలో వెలసిన పార్వతీ సమేత విరూపా క్షేశ్వర స్వామి ఆలయం లో  శివపార్వతుల కల్యాణం కమనీ యంగా జరిగింది. శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో పాటు ఆదిశంకరాచార్యుల జయంతి కావడంతో స్వామి వారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి...
1 1,879 1,880 1,881 1,882 1,883 3,043
Page 1881 of 3043