కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలు
కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతాన్మిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్ గడ్ జిల్లాల మీదుగా నడుస్తుందని ప్రధాని...







