సాయిబాబా రథోత్సవం
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో సాయిబాబా ఉత్సవంలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సాయినాథుని ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకుని వచ్చి రథంపై కొలువుంచారు. అనంతరం భక్తులు రథాన్ని...







