News

News

సాయిబాబా రథోత్సవం

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో సాయిబాబా ఉత్సవంలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సాయినాథుని ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకుని వచ్చి రథంపై కొలువుంచారు. అనంతరం భక్తులు రథాన్ని...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న (మంగళవారం) స్వామివారిని 62,971 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ...
News

అసోంలో అనుమానాస్పద ఐఈడీ

ఛత్తీస్‌గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే అసోంలో అనుమానాస్పద ఐఈడీని కనుగొన్నారు, తీన్‌సుకియాలోని మకుమ్ ప్రాంతంలో కనిపించిన ఐఈడీని భద్రతా బలగాలు సకాలంలో స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో...
News

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో  ఆదిశంకరాచార్య జయంతి

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో  ఆదిశంకరాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. వైదిక సిబ్బంది, వేదపండితు లు, అర్చకులు ఆదిశంకరాచార్య విగ్రహానికి పంచామృతాభిషేకం, శంకరపూజ, యతివందనం నిర్వహించారు. చింతపల్లి ఆంజనేయ ఘనాపాఠి, పురాణపండితుడు చింతలపాటి వెంకటేశ్వర శర్మ ఆదిశంకరాచార్యుల వైభవాన్ని వివరించారు. స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ,...
News

ర్యాపిడో బైక్ మీద నుంచి దూకేసిన 30 ఏళ్ల యువతి.. కారణం ఇదే!

బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ఇందిరానగర్ నుంచి ఏప్రిల్ 21 రాత్రి ఓ రాపిడోను బుక్ చేసింది. 11.15ను ఆమెను పికప్ చేసుకున్న డ్రైవర్ మొదటి నుంచి వింత ప్రవర్తనతో ఆ మహిళను ఆందోళనకు గురిచేశారు. బైకర్ OTPచెక్ చేసే సాకుతో...
News

ఛత్తీస్‌గఢ్ లో రెచ్చిపోయిన నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు....
News

చెన్నైలో విజృంభిస్తున్న వింత రోగం

చెన్నైలో గత వారం రోజులుగా ‘మద్రాస్‌ ఐ విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎండవేడిమి అధికంగా ఉండటం వల్ల కళ్లలో తడి బాగా తగ్గిపోయి ఇలాంటి వ్యాధులు వస్తాయని కంటివైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి సీజన్‌లో నగరవాసులకు మద్రాస్‌ - ఐ వ్యాపించడం ఆనవాయితీ....
News

29న వారాణసీలో ‘తెలుగు సంగమం’

వారణసీలో ఈ నెల 29న జరగనున్న తెలుగు సంగమం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గంగా పుష్కరాలను పురస్కరించుకొని కాశీకి చేరుకుంటున్న వేలాది మంది తెలుగు యాత్రికులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగిస్తారు. తెలుగు వారికోసం ఆశ్రమాలు, ధర్మశాలలు నడుపుతున్న శ్రీ...
1 1,880 1,881 1,882 1,883 1,884 3,043
Page 1882 of 3043