News

News

అమెరికాతో దోస్తీ నష్టమే.. పాక్‌ మంత్రుల సంభాషణ లీక్‌..!

అమెరికా నిఘా నేత్రం పాకిస్థాన్‌ పై ఏ స్థాయిలో ఉందో తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, విదేశాంగశాఖ జూనియర్‌ మంత్రి హీనా రబ్బానీ మధ్య జరిగిన సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరించాయి. దీనికి...
News

దేశభద్రత కు విఘాతం కలిగిస్తున్న 14 యాప్ లను నిషేధించిన భారత్

కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతపై పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఈ యాప్ ల ద్వారా ఉగ్రవాదుల,...
News

తిరుమలలో కత్తులతో యువకుల దాడులు

తిరుమలలో యువకులు కత్తులతో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ హోటల్‌ వద్ద చోటుచేసుకున్న వివాదం కాస్త.. కత్తులతో తరిమి దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో పద్మనాభం...
News

ఆవు కడుపున సింహం పిల్ల.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!

ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్‌ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్‌ శిల్పాకర్‌ అనే రైతు ఆవు సింహం పిల్లను...
News

మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి

జార్ఖండ్‌లోని కొల్హన్ డివిజన్‌లోని సరందాలో నక్సలైట్ల పేలుడులో గంగి సూరిన్ అనే అమాయక మహిళ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాహటు నివాసి. కోల్హాన్ డివిజన్‌లోని అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల్లో నక్సలైట్లు మందుపాతర...
News

మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్‌ 

షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. సాయిబాబా ఆలయానికి...
News

ఢిల్లీలో మంత్రుల సమావేశం……. పాల్గొననున్న పాకిస్తాన్

భారత రక్షణ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‭సీఓ) సమావేశం ప్రారంభమైంది. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్ దేశాల రక్షణ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సభ్య దేశాలే...
News

ఢిల్లీలో మే 3 నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూ ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని ఢిల్లీ ఎల్‌ఏసీ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 3న...
1 1,878 1,879 1,880 1,881 1,882 3,043
Page 1880 of 3043