News

News

భారత్- కెనడా మధ్య విభేదాలకు పాకిస్థాన్ కుట్ర!

భారత్ - కెనడాల మధ్య ఖలిస్థానీ వివాదం నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన తాజా నివేదికలో పలు సంచలన విషయాలు బయటకువస్తున్నాయి. నివేదికలోని వివరాల ప్రకారం.. భారత్, కెనడాల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నింది. చాలా నెలల క్రితమే...
News

ఖలిస్థానీ ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం

భారత్‌-కెనడా మధ్య దౌత్య విబేధాలకు దారి తీసిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు-గ్యాంగ్‌స్టర్ల పై తనిఖీల్లో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో...
News

భారత రాకెట్లలో 95 శాతం భాగాలు దేశీయంగా అభివృద్ధి చేసినవే : ఇస్రో ఛైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనల కోసం ప్రయోగించే రాకెట్లలో 95 శాతం విడిభాగాలు దేశీయంగా అభివృద్ధి చేసినవేనని ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి-సీఎస్‌ఐఆర్ 82వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన...
News

ఇస్కాన్ పై మేనకా గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి : యుధిష్టర్ గోవిందా దాస్

గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారని.. ఇస్కాన్ పై ఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. గో సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. గోశాలకు వచ్చిన గోవులను కడవరకూ జాగ్రత్తగా సంరక్షిస్తామని సంస్థ ప్రతినిధి యుధిష్టర్ గోవిందా దాస్...
News

మకర సంక్రాతి తర్వాత అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ

అయోధ్య లో భవ్య రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడంతస్తుల ఈ ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి కల్లా పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం...
News

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్‌‌ నుంచి హుస్సేన్‌సాగర్‌‌ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర...
News

కెనడాలో ‘కైలాసం’.. గణేశ మండపానికి విదేశీయుల​ క్యూ!

కెనడాలో మధ్యప్రదేశ్ కి చెందిన​ దంపతులు ప్రఖ్యాత ఎల్లోరా కైలాశ్​ గుహ నమూనాలో గణేశ్​ మండపాన్ని ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి.. ఈ నమూనాను రూపొందించారు. దీనిని చూడడానికి భారతీయులతో పాటు కెనడా దేశస్థులు సైతం వస్తున్నారని...
News

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో...
1 1,862 1,863 1,864 1,865 1,866 3,043
Page 1864 of 3043