News

News

బ్రిటిషర్లపై పోరుకు బాట వేసిన గణేశ మండపానికి 131 ఏళ్లు!

దక్షిణ ముంబయిలోని ఇరుకైన సందులతో కూడిన గిర్‌గావ్‌ ప్రాంత వినాయక చవితి వేడుకల మండపాలకు 131 ఏళ్ల చరిత్ర ఉంది. 'సార్వజనిక్‌ గణేశ్‌ ఉత్సవ్‌ సంస్థ' ఏటా ఇక్కడ ఏర్పాటు చేసే వినాయక మండపాలది నగరంలోనే అత్యంత పురాతన ప్రాశస్త్యం. ఓ...
News

నలభై ఏళ్ల తర్వాత కృత్తివెన్నులో జాతర… రేపటినుంచి నుంచి ప్రారంభం

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 సంవత్సరాల తరువాత జరగనుంది కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామదేవత వనువులమ్మ తల్లి మహోత్సవం జరగనుంది. 1977వ సంవత్సరంలో చివరిసారిగా గ్రామంలో జాతర నిర్వహించినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు.అప్పట్లో వచ్చిన చిన్నపాటి విభేదాల కారణంగా...
News

కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి… యునైటెడ్ హిందూ ఫ్రంట్ సూచన

కెనడాలోనే కొంత భాగాన్ని విడదీసి ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకు యునైటెడ్‌ హిందూ ఫ్రంట్ (యూహెచ్‌ఎఫ్‌) సూచించింది. ఖలిస్తానీ టెర్రరిస్టులకు మద్దతు ప్రకటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడో కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద...
News

72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భారతీయ జనసంఘ్‌ సహ వ్యవస్థాపకులు పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఢిల్ల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన 72 అడుగుల ఎత్తైన...
News

ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా...
News

నిప్పుతో కెనడా చెలగాటం.. ఖలిస్థానీలకు ఎప్పుడూ అండగా..

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య గురించి ఈ నెల 18న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమ దేశ పౌరుడు నిజ్జర్‌ హత్య వెనక...
News

బాలుడి పై మసీదు మతాధికారి లైంగిక దాడి, అరెస్ట్

మసీదులో మైనర్ బాలుడి పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌలానాను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 25 ఏళ్ల మౌలానా అబ్దుల్ సమద్ జియాయ్‌గా గుర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు...
News

250 ఏళ్లనాటి రాధాకృష్ణుల విగ్రహాలు చోరీ

అస్సోం రాష్ట్రంలోని గోల్పపరా జిల్లాలోని ప్రసిద్ధ బుడుచార్ సత్రం నుంచి 250 ఏళ్లనాటి రాధాకృష్ణుల విగ్రహాలు చోరికి గురయ్యాయి. విగ్రహాలతో పాటు ఇతర విలువైన ఆభరణాలను దొంగలు అపహరించారు. చోరీకి గురైన రాధమ్మ విగ్రహం వెండితో చేసింది కాగా కృష్ణయ్య విగ్రహాన్ని...
1 1,864 1,865 1,866 1,867 1,868 3,043
Page 1866 of 3043